బోయినపల్లి మార్కెట్కు పచ్చిమిర్చి తరలింపునిత్యం 60 నుంచి 100 క్వింటాళ్లు రవాణాకమీషన్ పద్ధతిలో వ్యాపారులకు అమ్ముతున్న రైతులుఏటూరునాగారం, డిసెంబర్ 10 :ఏటూరునాగారంలోని జాతీయ రహదారి వెంట వందలాది మంది రైతు�
వ్యాక్సినేషన్ను పరిశీలించిన జాయింట్, అదనపు కలెక్టర్లు స్వర్ణలత, ఇలా త్రిపాఠివాజేడు, డిసెంబర్ 10 : అర్హులందరికీ వ్యాక్సిన్ వేయాలని అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మండలంలోని మొరు
ములుగుటౌన్, డిసెంబర్10: జిల్లాలో 38,829 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్కు ఎగుమతి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 19, 777 మెట్రిక్ టన్నులు మాత్రమే పంపించామని, మిగిలిన బి య్యాన్ని త్వరగా ఎగుమతి చేయాలని కలెక్టర్�
వసతి గృహాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలిజయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాఎస్సీ అభివృద్ధి అధికారులకు ఆదేశాలుభూపాలపల్లి రూరల్, డిసెంబర్ 10 : ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెంచాలని �
ఏడాది లోపు పనులు పూర్తి చేయాలిబమ్మెరను మరో బాసరగా తీర్చిదిద్దుతాసీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తాటూరిజం అభివృద్ధి పనులపై సమీక్షలోమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుపాలకుర్తి రూరల్, జనవరి 8 : చారిత్ర�
వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 10: హెలికాప్టర్ ప్రమాదంలో దేశం భద్రతా దళాధికారులను కోల్పోవడం బాధాకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ బైరం బాలాజీ అన్నారు. శుక్రవారం వరంగల్ �
తొలి విడుత 9, రెండో విడుత 19 దవాఖానలువైద్య, ఆరోగ్య శాఖకు ప్రతిపాదనలుమంత్రి హరీశ్రావు నగర పర్యటనలో ప్రారంభంఏర్పాట్లు చేస్తున్న అధికారులువరంగల్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పేదలకు మెరుగైన వైద్�
అందరూ భాగస్వాములు కావాలిఇకపై షాపుల్లో నిరంతర తనిఖీలుమేయర్ గుండు సుధారాణికమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్లాస్టిక్ విక్రయదారులతో సమావేశంవరంగల్, డిసెంబర్ 10: చారిత్రక వరంగల్ నగరాన్ని ప్లాస్టిక్ రహిత�
నినదించిన కార్మిక సంఘాలు భూపాలపల్లిలో అఖిలపక్ష నాయకుల ధర్నా భూపాలపల్లి, డిసెంబర్ 9 : జేఏసీ పిలుపు మేరకు మొదటి రోజు గురువారం భూపాలపల్లి బొగ్గు గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస�
కేసీఆర్ కిట్, సర్కారు దవాఖానల్లో ప్రసవాలపై ప్రశంసలుప్రజలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది.. ములుగు పర్యాటకంగా అగ్రగామిగా నిలుస్తుందిరెండు జిల్లాల అభివృద్ధికి కృషిచేయాలి.. నాటి ఇంజినీరింగ్ నైపు�
ఏటా వరి సాగు చేస్తే భూసారం తగ్గుతుందిరైతులకు కలెక్టర్ శశాంక సూచననర్సింహులపేట, దంతాలపల్లిమండలాల్లో పర్యటనపంటలు, కొనుగోలు కేంద్రాల పరిశీలననర్సింహులపేట/దంతాలపల్లి, డిసెంబర్ 8: యాసంగిలో వరికి బదులు ఇతర �
టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉందిపోడు సమస్యలకు త్వరలోనే పరిష్కారంమానుకోట ఎమ్మెల్యే శంకర్నాయక్గూడూరు, డిసెంబర్ 8: పేదల అభివృద్ధి, సంక్షేమం కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఉందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానో
ఆకర్షణీయంగా పల్లెప్రకృతివనంఅన్నిరకాల మొక్కలతో నర్సరీపంటలకు సూచనల కోసం రైతువేదిక నిర్మాణంరూ.60 లక్షలతో గ్రామంలో అభివృద్ధి పనులుకట్కూర్లో ‘ప్రగతి’ జోరు..బచ్చన్నపేట, డిసెంబర్ 8 : మండలంలోని కట్కూర్లో పల�
రెండో రోజూ ఉత్సాహంగా రాష్ట్రస్థాయి కబడ్డీ చాంపియన్షిప్ పోటీలునువ్వా, నేనా అన్నట్లు తలపడుతున్న క్రీడాకారులు.. నేడు ఫైనల్స్జనగామ చౌరస్తా, డిసెంబర్ 8 ;కబడ్డీ పోటీలు రెండో రోజూ హోరాహోరీగా సాగాయి. కోర్టు�