పర్వతగిరి, డిసెంబర్ 18: రైతులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ కపట నాటకాలు ఆడుతున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
ఖిలావరంగల్, డిసెంబర్ 18: టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శనివారం ఖిలావరంగల్ పడమరకోట మున్నూరుకాపు వీధిలో రూ. 60 లక్షల నిధులతో మహిళా
ఆరేళ్లలో రూ.15 లక్షలు ఆర్జించిన గుడాడ్పల్లి యువ రైతు వెంకటేశ్ ఎకరానికి 40 నుంచి 50క్వింటాళ్ల దిగుబడి ఖర్చులు పోను ఒక పంటకు సుమారు రూ.90వేల రాబడి వారాంతపు సంతలకు నేరుగా సరఫరా పందిరి కోసం రూ.లక్ష సబ్సిడీతో ప్ర�
30 మందికి రెడ్ నోటీసులు జారీ పన్నుల వసూళ్లకు ఐదు ప్రత్యేక టీమ్లు సామగ్రి జప్తు చేస్తున్న సిబ్బంది భూపాలపల్లి మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను పాత బకాయిలు రూ.2.39 కోట్లు.. వసూలు చేసినవి రూ.28.70 లక్షలే.. జ�
స్థానికత ఆధారంగానే బదిలీలులైన్క్లియర్ చేస్తున్న రాష్ట్ర సర్కారుఇప్పటికే జోనల్, మల్టీ జోనల్, జిల్లా పోస్టులపై స్పష్టతఇకపై 95శాతం ఉద్యోగులకు స్థానిక రిజర్వేషన్ల వర్తింపుకాళేశ్వరం జోన్లోకి ములుగు �
హనుమకొండ, డిసెంబర్ 15: వరంగల్, నర్సంపేటలో ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా చేసేందుకు మేఘా గ్యాస్ సన్నాహాలు చేస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు పట్టణాల్లో ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా చేస్తామని మేఘా �
లింగాలఘనపురం, డిసెంబర్ 15 : మండలంలోని జీడికల్ వీరాచల సీతారామచంద్రస్వామి ఆలయానికి హుండీల లెక్కింపుతోపాటు కొబ్బరికాయల వేలం ద్వారా రూ.3.68 లక్షల ఆదాయం సమకూరింది. దీనికి సంబంధించిన వివరాలను ఆలయ ఈవో శేషుభారతి
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి రాకఅదేరోజు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెన్ఏర్పాట్లుచేస్తున్న అధికార యంత్రాంగంజనగామ, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ పర్యటన ఖరారైంది. ఈ
సుబేదారి/నల్లబెల్లి, డిసెంబర్ 15 : ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్, వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి అండగా నిలిచింది. ఈ మేరకు హైదరాబాద్లోని కార్యాలయంలో త
తాడ్వాయి, డిసెంబర్15 : మండలంలోని దామరవాయి సమీపంలోని సూరగొండయ్యగుట్టపై ఉన్న ఆదిమానవుడి గుహలు ( రాకాసి గుహలు)ను బుధవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్య, వరంగల్ సీపీ తరుణ్జోషి కుటుంబ సమేతంగా సందర్శంచారు. ఈ సందర్భం�