మహబూబాబాద్, డిసెంబర్ 19: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రమంతా బీళ్లుగా ఉన్న వ్యవసాయ భూములను చూసి చలించిపోయి.. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ పచ్చని పంట పొలాలతో కళకళలాడాలని మిషన్ కాకతీయ చేపట్ట�
డోర్నకల్/దంతాలపల్లి, డిసెంబర్ 19: బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా డోర్నకల్లో సోమవారం నిర్వహించే చావుడప్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్�
పెద్దవంగర, డిసెంబర్ 19: కొత్తగా ఏర్పడిన పెద్దవంగర మండల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెద్దవంగర మండల ప్రభుత్వ కార్యాలయాల నిర్�
నర్సంపేట, డిసెంబర్ 19: జమానత్ అవసరం లేకుండా కిసాన్ క్రెడిట్తో రుణాలు అందిస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశం�
పాల్గొననున్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ కడియంతెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంరైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావురాయపర్తి, డిసెంబర్ 19: తెలంగాణ రైతాంగ సమస్యల పరిష్కారం-ధాన్యం కొన�
నేటి ధర్నాను విజయవంతం చేయాలిరైతులు పాల్గొనేలా చూడాలిఎమ్మెల్యే నన్నపునేని నరేందర్కరీమాబాద్, డిసెంబర్ 19 : రైతులు యాసంగిలో వరికి బదులు ఇతర పంటలపై దృష్టి పెట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని న�
పాలకుర్తి రూరల్, డిసెంబర్ 19: సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశ�
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనటీఆర్ఎస్ భూపాపల్లి అర్బన్ అధ్యక్షుడు జనార్దన్భూపాలపల్లి టౌన్/ చిట్యాల/ రేగొండ/ గణపురం, డిసెంబర్18: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని న
యునెస్కో గుర్తింపుతో రామప్పకు గొప్ప గౌరవంకాకతీయుల శిల్పకళా నైపుణ్యం విశ్వవ్యాప్తంతెలంగాణకు రామప్ప గర్వకారణంసుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణఆలయానికి సతీసమేతంగా విచ్చేసిన సీజేఐర�
బచ్చన్నపేట, డిసెంబర్ 18 : మండలంలోని కొడవటూరు శ్రీ గురు దత్తాత్రేయస్వామి ఆలయంలో శనివారం దత్తాత్రేయస్వామి జయంతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు వివిధ పూ జలు నిర్వహించారు. సుప్
20న జరిగే టీఆర్ఎస్ ఆందోళలను విజయవంతం చేయాలిఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యజఫర్గఢ్, డిసెంబర్, 18 : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడంతోపాటు తెలంగాణలో ఉత్పత్తయిన ధాన్యాన్ని కొనుగోల
లింగాలఘనపురం, డిసెంబర్ 18 : మండలంలో రెం డో విడుత వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ఎంపీడీవో సురేందర్ సూచించారు. మండలంలోని 8 గ్రామా ల్లో నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ను శనివారం పరిశీలించా రు. ఈ సందర్భంగా �
దేవరుప్పుల, డిసెంబర్ 18: మండల కేంద్రంలోని బాలయేసు ఆంగ్ల మాద్యమ పాఠశాలలో ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేర ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ పిలుపుమేర 2047లో