భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో ట్రైనింగ్ సెంటర్ఆదాయం పెంచుకునే దిశగా సంస్థ అడుగులుడిపోలో థియరీ తరగతులకు ప్రత్యేక గదిశిక్షణకు సిద్ధమైన బస్సుహెవీ ఎంవీ లర్నింగ్ లైసెన్స్ ఉన్న వారు భూపాలపల్లి టౌన్, అక్ట�
మార్కెటింగ్కు ప్రభుత్వం చర్యలుఉత్పత్తుల సేకరణకు అటవీ శాఖ పూర్తి సహకారంగుర్తింపు కార్డులు, గిరి కార్డులు ఇస్తాందళారులను ఆశ్రయించి మోసపోవద్దుజీసీసీ డీజీఎం విజయ్కుమార్ఏటూరునాగారం, అక్టోబర్ 22 : అటవీ
కాటారం, అక్టోబర్22: రాజ్యాంగం కల్పించిన న్యాయసేవలపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ పంతకాని సమ్మయ్య, న్యాయవాది సుభాష్ అన్నారు. మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అజాదీ కా అమృత్ మహోత్సవ్లో భ�
ప్రతి చిన్నారికి ఆరోగ్యపర్యవేక్షణ కార్డుప్రత్యేక డ్రైవ్ చేపట్టిన ఐసీడీఎస్అధికారులుఆరోగ్య తెలంగాణ వైపు అడుగులుపార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రశంసలు కృష్ణకాలనీ, అక్టోబర్ 21 : ఆరోగ్యతెలంగాణే లక్ష్య
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరాంకృష్ణకాలనీ, అక్టోబర్ 21: రోజూ తీసుకునే ఆహారంలో అయోడిన్ ఉండేలా చూసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరాం అన్నారు. ప్రపంచ అయో
రామగిరి, అక్టోబర్ 21 : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాబోయే రోజుల్లో సింగరేణినీ అమ్ముతారనడంలో సందేహం లేదని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దొమ్మటి కొమురయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక
ప్రభుత్వ ఆదేశాలతో వసతి గృహాలు ప్రారంభం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వసతులు పెరుగనున్న విద్యార్థుల హాజరు శాతం జయశంకర్ జిల్లాలో మొత్తం ఆరు హాస్టళ్లు భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 20 :ప్రభుత్వ ఆదేశాల మేరకు �
భీం ఆశయ సాధన కోసం పాటు పడాలిసమస్యల పరిష్కారం దిశగా చర్యలుకలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీవో కృష్ణ ఆదిత్యఐటీడీఏలో కుమ్రంభీం వర్ధంతిఏటూరునాగారం, అక్టోబర్ 20 : గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ఐట�
కలెక్టర్ కృష్ణ ఆదిత్యఘనంగా జయంతి ఉత్సవాలుములుగుటౌన్, అక్టోబర్20: మనిషిలో పరివర్తన వస్తే మహర్షి కాగలడనే పదానికి నిదర్శనం వాల్మీకి అని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. వాల్మీకి జయంతి ఉత్సవాలను బుధవారం క
ఆదివాసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ములుగు జిల్లా కేంద్రంలో వర్ధంతి సభములుగురూరల్, అక్టోబర్ 20 : ఆదివాసీల అస్తిత్వం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు, నిరంకుశ రాజుల పరిపాలనకు వ్య
ఆహ్లాదం పంచుతున్న గవర్నమెంట్ ఆఫీస్లు చెట్ల నీడన సేదతీరుతున్న ప్రజలు భూపాలపల్లి, అక్టోబర్ 19:వనాలను పెంచి ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందేలా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న హరితహారం అద్భుత ఫలితాలు ఇస�
జయశంకర్ జిల్లాలో పెరుగుతున్న భూగర్భ జలాలు 7.23 మీటర్ల సగటు లోతులో నీరు చిట్యాల మండలంలో కేవలం 1.83 మీటర్ల లోతులోనే.. కాటారం, మహదేవపూర్ మండలాల్లో నీటి నిల్వల పెంపునకు అధికారుల కృషి భూపాలపల్లి రూరల్, అక్టోబర్�
నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందాలిరుణమేళాలో లోటుపాట్లు ఉండొద్దుకలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగుటౌన్, అక్టోబర్ 18 : స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసి నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్ కృ�