పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్యార్డు ఎత�
దుర్గంధం..విషపు గాలలు.. తాగలేని నీరు..విజృంభిస్తున్న రోగాలు.. ఇలా జవహర్నగర్ యార్డు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని పీల్చేగాలి విషమై పోయింది. దీంతో అక్కడ మనుగడ �
చదువు, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం, అందచందాలు ఉన్నా వయస్సు మీద పడుతుంది కానీ పెండ్లిళ్లు కావడం లేదు. మంచి ఉద్యోగం ఉండి 30 ఏండ్లు దాటుతున్నా యువకులకు వివాహాలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోజకులైన �
హైదరాబాద్లో నేరగాళ్లు తుపాకులు, కత్తులతో హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. జవహర్నగర్లో ఒక రియల్టర్ను గుర్తుతెలియని వ్యక్తులు పట్టపగలు కాల్చి చంపారు. రెండు మూడు గంటల వ్యవధి�
జవహర్నగర్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై శుక్రవారం శానిటేషన్ అధికారులు, రాంకీ యాజమాన్యంతో మేయర్ సమీక్ష�
మూడు రోజుల్లోనే పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని.. రీల్స్ చేసుకుని పుట్టినరోజును ఘనంగా జరుపుకుందామని కలలు కన్నా ఓ యువకుడి సంతోషం క్వారీ గుంత రూపంలో మృ త్యువు కబలించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాలపై లేక్క తెల్చేలా జిల్లా రెవెన్యూ యంత్రాంగం సిద్దమైంది. జవహర్నగర్లో సుమారు 5,977 వేల ఎకరాల పైచిలుకు �
Mekala Kavya | జవహర్నగర్, ఫిబ్రవరి 10: బీసీల సంఖ్య పెరిగితే.. వాటా అడుగుతారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన అసంబద్ధంగా చేసిందని బీసీల గొంతుక, జవహర్నగర్ మాజీ మేయర్ కావ్య మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఒక
భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్నగర్ కార్పొరేషన్ పరిధి, దేవేందర్నగర్లో చోటుచే�