జవహర్నగర్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై శుక్రవారం శానిటేషన్ అధికారులు, రాంకీ యాజమాన్యంతో మేయర్ సమీక్ష�
మూడు రోజుల్లోనే పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని.. రీల్స్ చేసుకుని పుట్టినరోజును ఘనంగా జరుపుకుందామని కలలు కన్నా ఓ యువకుడి సంతోషం క్వారీ గుంత రూపంలో మృ త్యువు కబలించింది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూముల కబ్జాలపై లేక్క తెల్చేలా జిల్లా రెవెన్యూ యంత్రాంగం సిద్దమైంది. జవహర్నగర్లో సుమారు 5,977 వేల ఎకరాల పైచిలుకు �
Mekala Kavya | జవహర్నగర్, ఫిబ్రవరి 10: బీసీల సంఖ్య పెరిగితే.. వాటా అడుగుతారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన అసంబద్ధంగా చేసిందని బీసీల గొంతుక, జవహర్నగర్ మాజీ మేయర్ కావ్య మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఒక
భూకబ్జాదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు వెళ్లిన రెవెన్యూ ఇన్స్పెక్టర్పై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన జవహర్నగర్ కార్పొరేషన్ పరిధి, దేవేందర్నగర్లో చోటుచే�
Road accident | జవహర్ నగర్(Jawaharnagar) డంపింగ్ యార్డ్ సమీపంలో ఘోర రోడ్డు(Road accident) ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి స్కూటీ పై వెళ్తుండగా రోడ్డు పై ఏర్పడిన నీటి గుంటలను తప్పించపోయి కింద పడిపోయాడు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. నిద్రలో లేచి గుడిసె నుంచి బయటకువచ్చిన బాలుడిని అర్ధరాత్రి వేళ వీధి కుక్కలు దాడిచేసి చంపాయి. ఈ సంఘటన ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో జరిగింది.
MLA Mallareddy | చిన్నారుల్లో రక్తహీనతలేని(Anemic society) సమాజానికి కృషి చేద్దామని, 1-19ఏళ్ల వయస్సు పిల్లలు ప్రతి ఒక్కరు నులిపురుగుల నివారణ మందులను వేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Mallareddy )పిలుపునిచ్చారు.
భూ కబ్జాలకు పాల్పడే వారికి మేయర్ పదవి అప్పగించారంటూ.. సోమవారం కాంగ్రెస్కు చెందిన కార్పొరేటర్ నిహారిక గౌడ్, మాజీ సర్పంచ్ శంకర్గౌడ్ జవహర్నగర్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఇతర నాయకులతో కలిసి నిరస�
మేడ్చల్లో బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ సాధిస్తుందని, ప్రజలంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అన్నారు.