రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. కనీసం కండ్ల ముందున్న నిజాలనైనా గుర్తించాలి. కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఇవేమీ పట్టవు. అడ్డూ అదుపు లేకుండా అబద్ధాలాడటం ఆయన నై�
టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు
జవహర్నగర్ కార్పొరేషన్లోని ఖాళీగా ఉన్న 16వ డివిజన్కు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జ్యోతిరెడ్డి అధ్య�