ఆర్టీసీ బస్సులో వచ్చి.. కాలనీల్లో రెక్కీ నిర్వహించి తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాతనేరస్తులను జవహర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జవహర్నగర్ పోలీస్
హకీంపేటలోని నేషన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ(నీసా)లో 54వ రైజింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో జవాన్లు చేసిన విన్యాసాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నా
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల పన్నులు రూ.212.48 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఎన్ని కష్టాలు ఎదురైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని లక్ష్యం వైపు దూసుకెళ్తే విజయం తథ్యమని నిరూపిస్తున్నాడు నరేశ్ యాదవ్. 2007 నుంచి తైక్వాండోలో శిక్షణను తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ..రాష్ట్ర, జాతీయ స్థాయి�
పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్ కథనం ప్రకారం... జవహర్నగర్ కార్పొరేషన్లోని అంబేద్కర్నగ�
రాజకీయ నాయకుడు ఏదైనా మాట్లాడే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. కనీసం కండ్ల ముందున్న నిజాలనైనా గుర్తించాలి. కానీ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఇవేమీ పట్టవు. అడ్డూ అదుపు లేకుండా అబద్ధాలాడటం ఆయన నై�
టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే దొంగచాటున గూండాలతో దాడులు చేయిస్తున్నడని, రేవంత్రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని జవహర్నగర్ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు
జవహర్నగర్ కార్పొరేషన్లోని ఖాళీగా ఉన్న 16వ డివిజన్కు ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ జ్యోతిరెడ్డి తెలిపారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ జ్యోతిరెడ్డి అధ్య�