టీమ్ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సెంట్రల్ కాంట్రాక్టుపై బీసీసీఐ పునరాలోచనలో పడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కొద్దిరోజుల క్రితమే బోర్డు ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో బుమ్�
‘ఈ గెలుపు ఘనత జస్ప్రీత్ బుమ్రాదే. అతడు ప్రపంచ స్థాయి బౌలర్. తరానికొక్కడు. ఈ అవార్డు (మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్) అతడికే దక్కాలి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడు అద్భుతంగా బౌలిం�
Sanju Samson: టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్లో సంజూ శాంసన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కానీ ఆ అవార్డ�
IND vs RSA : సూపర్ 8 తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికా హిట్టర్లు చెలరేగిపోయారు. పవర్ ప్లే కింగ్ బుమ్రా(3-15) టాపార్డర్ను కూల్చినా.. డేవిడ్ మిల్లర్(63), డెవాల్డ్ బ్రెవిస్(45) విధ్వంసక ఆటతో రెచ్చిపోయారు. 2
IND vs RSA : సూపర్ 8 తొలి పోరులో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(2-7) రెచ్చిపోతున్నాడు. తన తొలి ఓవర్లోనే క్వింటన్ డికాక్(6)ను బౌల్డ్ చేసిన బుమ్రా.. డేంజరస్ రియాన్ రికెల్టన్(7)ను ఔట్ చేసిన సఫారీలను కష్టాల్లో పడేశాడు.
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ముచ్చటగా మూడోసారి టైటిల్ను ఒడిసిపట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా గ్రూపు దశలో ఆఖరి పోరుకు సిద్ధమ�
కడుపులో అస్వస్థత కారణంగా రెండ్రోజులు ఢిల్లీలోని హాస్పిటల్లో చికిత్స పొందిన టీమ్ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బుధవారం సాయంత్రం డిశ్చార్చి అయ్యాడు. అయితే అతడు గురువారం నమీబియాతో మ్యాచ్ ఆడుతాడా? లేదా? �
సొంతగడ్డపై వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు.. మెగా టోర్నీ ప్రయాణాన్ని ఘనవిజయంతో ఆరంభించింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మంగళవారం కటక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ల�
తొలి టెస్టుకు పూర్తి భిన్నంగా సాగుతున్న రెండో టెస్టులో పర్యాటక దక్షిణాఫ్రికా రెండో రోజే మెరుగైన స్థితిలో నిలిచింది. బ్యాటింగ్కు అనుకూలించిన గువాహటి పిచ్పై రెండో రోజు భారత బౌలర్లు తేలిపోవడంతో తొలి ఇన
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. ఈశాన్య భారతంలో తొలిసారి జరుగుతున్న టెస్టు పోరులో ఆధిక్యం చేతులు మారుతూ వస్తున్నది.
IND vs SA | దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్కు సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ ప్యాండా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఇరుజట్ల మధ్య మూడు మ్యాచుల సిరీస్ నవంబర్ 30న ప్రారంభం కా
స్వదేశంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ (డబ్ల్యూటీసీ) చాంపియన్లు దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్టులో మొదటి రోజే భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించింది.
ICC : ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ క్రికెటర్ల తీరుపై విచారణ చేపట్టిన ఐసీసీ (ICC) కీలక నిర్ణయాలు తీసుకుంది. లీగ్ దశ మ్యాచ్లో రెచ్చగొట్టే సంజ్ఞలు చేసినందుకుగానూ పాకిస్థాన్ పేసర్ హ్యారిస్ రవుఫ్ (Haris Rauf)పై రెండు �