ప్రఖ్యాత లార్డ్స్ మైదానం వేదికగా భారత్తో గురువారం నుంచి మొదలైన మూడో టెస్టును ఇంగ్లండ్ నెమ్మదిగా ఆరంభించింది. పూర్తి ఎండకాచిన పిచ్పై భారత పేసర్లు ఆతిథ్య జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంతో తొ�
భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి చారిత్రక లార్డ్స్ మైదానం వేదికగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టుకు తెరలేవనుంది. బర్మింగ్హామ్లో
IND vs ENG | ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో మూడో టెస్టుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ఈ నెల 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్నది. ఈ మ్యాచ్లో �
Mohammed Siraj | ‘మర్రి చెట్టు నీడలో మొక్కలు పెరుగవు’ జగమెరిగిన ఈ తెలుగు సామెతకు తిరుగులేదు! అవును బలవంతుడు ఉన్న చోట బలహీనులకు చోటు లేదనేది ఈ నానుడి అర్థం. ఇప్పుడిది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే భారత పేస్ దిగ�
ఆకాశ్దీప్ ప్రస్తుత భారత క్రికెట్లో ఓ సంచలనం! దిగ్గజ బౌలర్ బుమ్రా గైర్హాజరీలో ఇంగ్లండ్తో రెండో టెస్టులో చోటు దక్కించుకున్న ఈ బీహార్ కుర్రాడు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. హైద
భారత్, ఇంగ్లండ్ మధ్య టెండూల్కర్-అండర్సన్ ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. తొలి టెస్టులో గెలిచే అవకాశాలున్నప్పటికీ చేజేతులా వదిలిపెట్టుకుని సిరీస్ను ఓటమితో ప్రారంభిం�
ENG VS IND Test | ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరిగే రెండో టెస్టుకు ముందు భారత జట్టుకు భారీ ఉపశమనం లభించింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎడ్జ్బాస్టన్ టెస్ట్కు అందుబాటులో ఉంటాడని జట్టు అసిస్టెం
Edgbaston Test : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కొత్త సీజన్ను ఓటమితో ఆరభించిన భారత జట్టు (Team India) బోణీ కోసం కాచుకొని ఉంది. బుమ్రా ఆడడంపై సందేహాలు నెలకొన్న వేళ అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్చేట్ (Ryan ten Doeschate) తుదిజట్టుపై ఆసక
Azharuddin : ఎడ్జ్బాస్టన్లో జరిగే రెండో టెస్టుకు పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jaspreet Bumrah) అందుబాటులో ఉండడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యలో మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Azharuddin) జట్టు కూర్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు చే�
భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్లో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య జట్టును 465 పరుగులకు ఆలౌట్ చేసిన గిల్ సేన.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 23.5 ఓవ�
Headingley Test : హెడింగ్లే టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5-83) విజృంభణతో రెండో సెషన్లోనే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది.
England vs India | ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలి పోప్ (100), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇ