Mango Fruits | మన దగ్గర మామిడి పండ్లు మహా అయితే కిలో రూ.50 నుంచి ఎంత మేలిమిరకం పండైనా రూ.500కు మించదు. కానీ జపాన్లో ఓ రైతు పండించే మామిడి ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. కేవలం ఒక్క పండు ఖరీదే రూ.19 వేలు.
Japan | కార్తీ (Karthi) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో స్క్రీనింగ్ అవుతోంది. కాగా కార్తీ నటిస్త
ఎండాకాలంలో రకరకాల వెరైటీల్లో దొరికే మామిడి పండ్లకు యమ డిమాండ్ ఉంటుంది. అయితే మియాజాకి రకానికి చెందిన మామిడి పండ్లను తినాలంటే కిలోకు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాలి. ఊదా రంగులో ఉండే ఈ పండ్లను ఎక్కువగా జపాన్లో �
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐసీఆర్బీవో) సదస్సు జరుగబోతున్నది.
ప్రస్తుత క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) బాసటగా నిలుస్తున్నా రు. భారత్లోని వారి కుటుంబాలకు, బంధువులకు ఎన్నారైలు పంపుతున్న డబ్బు (రెమిటెన్సులు) భారీగా పెరగడంతో రిజర్వ్
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్కు మరో నూతన బ్రాండ్ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ�
జనాభాను పెంచడానికి జపాన్ ప్రభుత్వం నానాతంటాలు పడుతున్నది. పెద్ద ఎత్తున సబ్సిడీలు, నగదు ప్రయోజనాలు అందిస్తామని, వేతనాల పెంపుదల అమలుజేస్తామని, వివాహం చేసుకొని, పిల్లల్ని కనాలంటూ కార్మికరంగంలోని యువతను �
జపాన్లో (Japan) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జపాన్లోని ఇజు ద్వీపంలో (Izu Islands) శుక్రవారం ఉదయం 6.45 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.6గా నమోదయిందని అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
North Korea | ఉత్తర కొరియా (North Korea) వరుసగా బాలిస్టిక్ క్షిపణులను (Ballistic missile) ప్రయోగిస్తున్నది. దక్షిణ కొరియా (South Korea), జపాన్ (Japan) అధ్యక్షులు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని (long-range ballist
తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్లు కార్తీ (Karthi), శివకార్తికేయన్ (Siva Karthikeyan). ఈ ఇద్దరి సినిమాలకు తమిళంతోపాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది. ఈ ఇద్దరికి రెండు భాషల్లో ఫాలోవర్ల సంఖ
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ నుంచి దరఖ