Japan | కోలీవుడ్ యాక్టర్ కార్తీ (Karthi) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం జపాన్ (Japan)అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు, మూవీ లవర్స్ కోసం సస్పెన్స్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు.
జపాన్లో జరిగిన సీకొ గోల్డెన్ గ్రాండ్ ప్రి అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత లాంగ్ జంపర్ శైలి సింగ్ లాంగ్ జంప్లో 6.65 మీటర్ల దూరం లంఘించి కాంస్య పతకం సాధించింది.
జీ 7 సమావేశాల్లో (G7 summit) భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జపాన్లో (Japan) పర్యటిస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో (Air Force One) ఇవాకునిలోని (Iwakuni) మెరైన్ కార్ప్స్ ఎయిర్ స్టేషన్కు (Marine Corps Air Station) బైడెన్ చేరుకున�
Ice Cream | ఐస్క్రీమ్ (Ice Cream).. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు లొట్టలేసుకుని తినేస్తారు. అయితే సాధారణంగా ఐస్క్రీమ్ ధర ఎంత ఉంటుంది..? రూ.10 నుంచి రూ.25 వరకు ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకోబ�
బీజేపీ సర్కారు ఏకపక్ష నిర్ణయాల వల్ల అనేక రాష్ర్టాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్నేండ్ల బీజేపీ పాలనలో ప్రజలకు మేలు చేసే ఏ ఒక్క మంచి పథకం లేదంటే అతిశయోక్తి కాదు.
Japan | కార్తీ (Karthi) లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం జపాన్ (Japan). రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిమానుల్లో జోష్ నింపే అప్డేట్ ఒకటి ప్లాన్ చేసిందన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 5.5 తీవ్రతతో భూమి కంపించిందని (Earthquake) యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది.
Mango Fruits | మన దగ్గర మామిడి పండ్లు మహా అయితే కిలో రూ.50 నుంచి ఎంత మేలిమిరకం పండైనా రూ.500కు మించదు. కానీ జపాన్లో ఓ రైతు పండించే మామిడి ధర వింటే కళ్లు బైర్లు కమ్ముతాయి. కేవలం ఒక్క పండు ఖరీదే రూ.19 వేలు.
Japan | కార్తీ (Karthi) వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించిన భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్ -2 ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో స్క్రీనింగ్ అవుతోంది. కాగా కార్తీ నటిస్త
ఎండాకాలంలో రకరకాల వెరైటీల్లో దొరికే మామిడి పండ్లకు యమ డిమాండ్ ఉంటుంది. అయితే మియాజాకి రకానికి చెందిన మామిడి పండ్లను తినాలంటే కిలోకు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాలి. ఊదా రంగులో ఉండే ఈ పండ్లను ఎక్కువగా జపాన్లో �
హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఈ నెల 21 నుంచి 23 వరకు మూడు రోజులపాటు ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రైస్ బ్రాన్ ఆయిల్ (ఐసీఆర్బీవో) సదస్సు జరుగబోతున్నది.
ప్రస్తుత క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) బాసటగా నిలుస్తున్నా రు. భారత్లోని వారి కుటుంబాలకు, బంధువులకు ఎన్నారైలు పంపుతున్న డబ్బు (రెమిటెన్సులు) భారీగా పెరగడంతో రిజర్వ్
ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మహీంద్రాఅండ్ మహీంద్రా..దేశీయ మార్కెట్కు మరో నూతన బ్రాండ్ను పరిచయం చేయబోతున్నది. ఓజా బ్రాండ్తో 40 నూతన మాడళ్లను ఒకేసారి తీసుకురాబోతున్నది. తక్కువ బరువు కలిగిన ఈ బ�