Germanay Football Team : మాజీ వరల్డ్ చాంపియన్ జర్మనీ ఫుట్బాల్ జట్టు(Germanay Football Team) ఈ మధ్య పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది. ఫ్రెండ్లీ మ్యాచ్లో ఈరోజు జపాన్(Japan) చేతిలో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆసియా �
జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా చేపట్టిన తొలి మూన్ ల్యాండర్ రాకెట్ను జపాన్ (Japan) ప్రయోగించింది. గురువారం ఉదయం 8.42 గంటలకు జాక్సా టనేగషిమా స్పేస్ సెంటర్ (Tanegashima Space Center) ఉన్న యోష�
సెర్చ్ ఇంజిన్ దిగ్గజం మరో కొత్త ఫీచర్ను ఆవిష్కరించింది. జనరేటివ్ ఆర్టిఫిషియల్ (ఏఐ) ఆధారిత సెర్చ్ టూల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఏదైనా అంశం గురించి సెర్చ్ చేస్తే స్థానిక భాషల్లో ఫ
శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్సిజన్-28 ఐసోటోప్ను గుర్తించారు. ఈ పరమాణు కేంద్రంలో అనూహ్యంగా 12 అదనపు నూట్రాన్లు ఉండటం.. భౌతికశాస్త్ర అధ్యయనంలో విప్లవాత్మకమైందిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
Toyota | సాంకేతిక లోపంతో జపాన్ లోని 14 టయోటా ప్రొడక్షన్ యూనిట్లలో మంగళవారం కార్ల ఉత్పత్తి నిలిపేశారు. 19 నెలల్లో జపాన్ టయోటా కార్ల తయారీ యూనిట్లలో ప్రొడక్షన్ నిలిపేయడం రెండోసారి.
ప్రపంచ దేశాలు వరుసగా జాబిల్లిపై పరిశోధనలు చేస్తున్నాయి. భారత్, రష్యా దేశాలు ఇటీవల ప్రయోగాలు చేయగా.. తాజాగా జపాన్ కూడా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ను సాఫ్ట్ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా ప్రయోగానికి సమాయ�
Fukushima nuclear plant: ఫుకుషిమా ప్లాంట్ నుంచి శుద్ధి చేసిన అణుధార్మిక జలాల్ని రిలీజ్ చేస్తున్నారు. ట్రిటియం ఉన్న ఆ జలాలు ప్రస్తుతం పసిఫిక్ సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రక్రియను సౌత్ కొరియాతో పాటు చైనా దేశాల�
జపాన్ దేశంలో నర్సింగ్ సిబ్బంది నియామకానికి ఈ నెల 26న మహబూబ్నగర్ జిల్లాలోని వివిధ నర్సింగ్ కాలేజీల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ (ట�
భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో చుక్కెదురైంది. మొదటి రౌండ్లో బై దక్కించుకున్న సింధు.. మంగళవారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో 14-21, 14-21తో ఒకుహారా (జపాన్) చేతిలో ఓడ
జపాన్కు చెందిన ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ యునిక్లో.. దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నది. 2019లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థకు ఉత్తరాదిన ఏడు స్టోర్లు ఉన్నాయి.
భారత పురుషుల హాకీ జట్టు నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరింది. గతంలో తుదిపోరుకు అర్హత సాధించిన మూడుసార్లు విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. శుక్రవారం సెమీఫైనల్లో 5-0తో జపాన్ను చిత్తుచేసింది.