ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అక్రమార్కులకు వరంగా మారింది. ఎంఎల్ఎస్ పాయింట్స్ను అడ్డాగా చేసుకొని కొందరు అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రేష�
జనగామ జిల్లాలో దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాత అడుగడుగునా వంచనకు గురవుతున్నాడు. ఒకపక్క తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల
జనగామకు జుడా(జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుచేయాలన్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రయత్నం ఫలించింది. మున్సిపల్ వార్డులు సహా చుట్టుపక్కల 3నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలన
కాంగ్రెస్ సర్కారు రైతులను గోసపెడుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యాన్ని రైతులు విలువైన పంటలను కోల్పోతున్నారు. పదిహేను రోజులుగా కరెంట్ లేక దుక్కులు, నారు మళ్లు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మండల కేం
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడి ఆధ్వర్యంలో దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, ధర్మాపురం, ధర్మగడ్డ తండాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం జనగామ జిల్లా �
KCR | పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కరువు తాండవిస్తున్నది. ఎక్కడ చూసిన వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
పంటలు చేతికి రాక.. అప్పుల బాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు. ఈ మధ్య పదుల సంఖ్యలో రైతులు బలవన్మరణం చెందారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐదు దశాబ్దాలపాటు శ్రీరాముడికి సేవ చేస్తూ, గ్రామస్థుల తలలో నాలుకలా మెలిగిన అర్చకుడు చనిపోతే అతడినే దైవంగా భావించి ఏకంగా గుడినే కట్టించారు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని తాటికొండ గ్రామస్థులు.
Jangaon | జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతున్నది. శనివారం నాడు స్టేషన్ ఘన్పూర్ మండలం, మీదికొండ, తాటికొండ, జీట్టేగూడెం, గండిరామారం, గ్రామాల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నోడల్ అధికారి మాణిక్ రాజ్, అ
ప్రాచీన కాలంలో ఆచరించిన సంప్రదాయాల్లో కొన్ని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయనే దానికి జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం వనపర్తిలో వెలుగుచూసిన సతీశిల నిదర్శనం. సతీసహగమనం కొనసాగే రోజుల్లో భర్త చనిపోతే భార్�