యాసంగి వరి పంటకు సాగునీరందక ఎండిపోతున్న దుస్థితి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో నెలకొంది. దేవాదుల రిజర్వాయర్ల ద్వారా గతంలో సాగునీరు అందగా రెండు పంటలు పండాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నది�
Bank Loan | గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంకు అధికారులు రుణగ్రస్థురాలి ఇంటి గేటును తీసుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మద్దెబోయిన ప్రేమలత ఐదు
మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలనున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
జనగామ జిల్లా జనగామ మండలంలో గోదావరి కాల్వలు ఉన్నా నీళ్లు అడుగంటాయి. చుక్కనీరు రాకపోవడంతో చెరువులు ఎండిపోయి, బోరుబావుల్లోనూ నీరులేక పంటపొలాలు ఎండిపోతున్నాయి. కొద్దిగా పెట్టిన వరికి కూడా సరిపడా నీరులేక ప�
Jangaon | పంట నమోదు పకడ్బందీ చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ క్రాప్ సర్వేను ప్రవేశ పెట్టింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి యొక్క AEO CLUSTER నందు ఒక రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప�
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని కూనూరు జీపీ పరిధిలో నకిలీ రసీదులతో ఇంటి, నల్లా పన్నులు స్వాహా చేసిన కారోబార్పై ఎంపీడీవో సుమన్ గురువా రం విచారణ చేపట్టారు. గ్రామస్తుల సమక్షంలో నకిలీ రసీదులు, బుక్కులను �
జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా ఆదివారం రెండు బైక్లపై వెళ్తున్న నలుగురికి గాలి పటాలకు సంబంధించిన చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్క�
ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన జనగామ జిల్లా వాసి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ (52) ఉపాధి కోసం ఈ ఏడాది జూలై
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అక్రమార్కులకు వరంగా మారింది. ఎంఎల్ఎస్ పాయింట్స్ను అడ్డాగా చేసుకొని కొందరు అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రేష�
జనగామ జిల్లాలో దళారుల చేతిలో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకొని పంట పండించిన అన్నదాత అడుగడుగునా వంచనకు గురవుతున్నాడు. ఒకపక్క తేమ పేరుతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారుల
జనగామకు జుడా(జనగామ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) ఏర్పాటుచేయాలన్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రయత్నం ఫలించింది. మున్సిపల్ వార్డులు సహా చుట్టుపక్కల 3నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలన
కాంగ్రెస్ సర్కారు రైతులను గోసపెడుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.