కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యాన్ని రైతులు విలువైన పంటలను కోల్పోతున్నారు. పదిహేను రోజులుగా కరెంట్ లేక దుక్కులు, నారు మళ్లు ఎండుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మండల కేం
పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడి ఆధ్వర్యంలో దేవరుప్పుల, కామారెడ్డిగూడెం, గొల్లపల్లి, ధర్మాపురం, ధర్మగడ్డ తండాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం జనగామ జిల్లా �
KCR | పదేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ కరువు తాండవిస్తున్నది. ఎక్కడ చూసిన వరి పొలాలు నీరందక ఎండిపోతున్నాయి. ఈ క్రమంలో రైతులకు భరోసానిచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత మరో రైతు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
పంటలు చేతికి రాక.. అప్పుల బాధ భరించలేక రైతులు తనువు చాలిస్తున్నారు. ఈ మధ్య పదుల సంఖ్యలో రైతులు బలవన్మరణం చెందారు. తాజాగా జనగామ జిల్లాలో ఓ రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఐదు దశాబ్దాలపాటు శ్రీరాముడికి సేవ చేస్తూ, గ్రామస్థుల తలలో నాలుకలా మెలిగిన అర్చకుడు చనిపోతే అతడినే దైవంగా భావించి ఏకంగా గుడినే కట్టించారు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని తాటికొండ గ్రామస్థులు.
Jangaon | జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతున్నది. శనివారం నాడు స్టేషన్ ఘన్పూర్ మండలం, మీదికొండ, తాటికొండ, జీట్టేగూడెం, గండిరామారం, గ్రామాల్లో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నోడల్ అధికారి మాణిక్ రాజ్, అ
ప్రాచీన కాలంలో ఆచరించిన సంప్రదాయాల్లో కొన్ని భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయనే దానికి జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం వనపర్తిలో వెలుగుచూసిన సతీశిల నిదర్శనం. సతీసహగమనం కొనసాగే రోజుల్లో భర్త చనిపోతే భార్�
మళ్లీ రెచ్చిపోయిన ‘బండి’ బ్యాచ్ గోబ్యాక్ అన్నందుకు టీఆర్ఎస్ కార్యకర్తపై దాడి పోలీసులు అడ్డుకున్నా పిడిగుద్దులు ఖాకీలపైనా దాడికి యత్నం కూనూరులో ఉద్రిక్తత జనగామ(నమస్తే తెలంగాణ)/జఫర్గడ్, ఆగస్టు 26:
స్థానికులకు, శాస్త్రవేత్తలకు తప్ప తెలియని వైనం మొన్నటిదాకా ఈ స్థలం అన్యాక్రాంతం స్వరాష్ట్రంలోనే సంరక్షణ అరుదైన మొక్కలతో పాటు రకరకాల జంతువులు, వృక్షాలు వెంకటాపూర్, జూన్ 19: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తి�
ఆరోగ్యాన్నిచ్చే ఆర్గానిక్ పంట ప్రయోగాత్మకంగా జీడికల్లో ఆదర్శ రైతు సాగు 25 ఏళ్ల వరకు దిగుబడి ఎకరానికి రూ.5లక్షల సబ్సిడీ లింగాలఘనపురం, జూన్ 19: డ్రాగన్ ఫ్రూట్ సాగు లాభాల పంట పండిస్తున్నది. ఆర్గానిక్ పద్
13నుంచి పాఠశాలల పునః ప్రారంభం జిల్లాలో ప్రభుత్వ బడుల సంఖ్య 645 చదువుతున్న విద్యార్థులు 72,256 3.48లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం విద్యాశాఖ గోదాములో పంపిణీకి సిద్ధం జనగామ, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : పాఠశాలల బలోపేతం దిశగ�