టీఆర్ఎస్ పాలనలో అద్భుత ప్రగతి కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదు ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంట ఉండాలి ధరలు పెంచి కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తున్నది ప్రతిపక్షాలు అబద్ధాలతో మభ్యపెడుతున్నయ్ ర�
అవకతవకలు, అక్రమాలకు అడ్డుకట్ట పనికి హాజరైన కూలీల వివరాలు ఆన్లైన్లో నమోదు జిల్లాలో 281 జీపీల్లో అమలు, 1,31,298 జాబ్కార్డులు 85,263 మంది కూలీలకు ఉపాధి పకడ్బందీగా అమలవుతున్న పథకం బచ్చన్నపేట, జూన్ 9 : జనగామ జిల్లాలోన
పల్లెప్రకృతి వనాలు బాగున్నాయ్ ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా పనులు పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామారావు ప్రశంస లింగాలఘనపురం, జూన్ 9 : గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం �
స్కూల్ డ్రెస్ ఆర్డర్లు అప్పగించిన విద్యాశాఖ ఇప్పటికే సెర్ప్తో కుదిరిన ఒప్పందం కుట్టేందుకు సుముఖత వ్యక్తంచేసిన మహిళలు జిల్లాలో 44748మంది విద్యార్థులు ఒక్కో విద్యార్థికి రెండు జతలు దేవరుప్పుల, జూన్ 7 : �
‘మన ఊరు-మన బడి’తో భావితరాలకు బంగారు బాటలు ప్రతి ఒక్కరూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి పల్లె ప్రగతితో సుందరంగా గ్రామాలు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపడమే సీఎం కేసీఆర్ లక్ష్యం ఎమ్మెల్యే �
పల్లె ప్రగతిలో సర్పంచ్లదే కీలక పాత్ర సీఎం కేసీఆర్తోనే గ్రామాలకు మహర్దశ కాంగ్రెస్, బీజేపీలవి చిల్లర రాజకీయాలు రాష్ర్టానికి నిధులు ఇవ్వడంలో కేంద్రానిది కక్షసాధింపు సర్పంచ్లకు నిధులు విడుదల చేశాం మ�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి గ్రామాల్లో అభివృద్ధి పనుల పరిశీలన జఫర్గఢ్, జూన్ 5: పల్లెప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జడ్పీ చైర్�
ప్రభుత్వ పథకాలతో అన్ని వర్గాలకు మేలు ప్రజా భాగస్వామ్యంతోనే బంగారు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టుతో మారుతున్న రూపురేఖలు ధాన్యం సేకరణలో జిల్లా అగ్రగామి రైతుబంధు, రైతుబీమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు ఆవ�
నాలుగు విడుతల్లో మారిన ముఖచిత్రం ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం హరితహారం మొక్కలతో పచ్చదనం సేంద్రియ ఎరువు తయారీలోనూ ఫస్టే ఫలితమిస్తున్న ప్రగతి ప్రణాళిక గ్రామస్తుల సహకారంతో ముందుకు.. దేవరుప్పుల, జూన్2: పల
కేసీఆర్ చావు నోట్ల తలపెట్టి తెలంగాణ తెచ్చిండు పేదల కోసం ఆనాడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్ పాటుపడుతున్నారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్టేషన్ ఘన్పూర్, జూన్ 2 : �
రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అదీ అమెరికాలో చదివిన యువకుడు మన దగ్గరకు వచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఐదేండ్ల పాటు నెట్వర్ ఇంజినీర్గా పనిచేసిన ధీరజ్కుమార్.
‘పది’ దాటేలోపే విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడమే లక్ష్యం ఉమ్మడి వరంగల్లో 18 స్కూళ్లలో అమలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం 2030 నాటికి అన్ని పాఠశాలల్లో.. దేవరుప్పుల, మే 16 : పదో తరగతి పూర్తయ్యే లోపే విద్యార�
ఎండాకాలంలో వేడిని ‘నిమ్మ’ చల్లార్చేలా లేదు. గతేడాది కురిసిన అకాల వర్షాల కారణంగా పూత రాలిపోయి దిగుబడి చాలా వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో ధర రోజురోజుకూ పెరుగుతూ పోతున్నది. చిన్న సైజు నిమ్మకాయలు పదిరూపా