కేసీఆర్ చావు నోట్ల తలపెట్టి తెలంగాణ తెచ్చిండు పేదల కోసం ఆనాడు ఎన్టీఆర్.. ఇప్పుడు కేసీఆర్ పాటుపడుతున్నారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్టేషన్ ఘన్పూర్, జూన్ 2 : �
రోబోటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసి, అదీ అమెరికాలో చదివిన యువకుడు మన దగ్గరకు వచ్చి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ఐదేండ్ల పాటు నెట్వర్ ఇంజినీర్గా పనిచేసిన ధీరజ్కుమార్.
‘పది’ దాటేలోపే విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడమే లక్ష్యం ఉమ్మడి వరంగల్లో 18 స్కూళ్లలో అమలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం 2030 నాటికి అన్ని పాఠశాలల్లో.. దేవరుప్పుల, మే 16 : పదో తరగతి పూర్తయ్యే లోపే విద్యార�
ఎండాకాలంలో వేడిని ‘నిమ్మ’ చల్లార్చేలా లేదు. గతేడాది కురిసిన అకాల వర్షాల కారణంగా పూత రాలిపోయి దిగుబడి చాలా వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో ధర రోజురోజుకూ పెరుగుతూ పోతున్నది. చిన్న సైజు నిమ్మకాయలు పదిరూపా
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) నుంచి ప్రజలకు సేవలందుతున్నాయి. ఈ నెల 11న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాఖల వారీగా కార్యాలయ గదులు, అ�
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ వైస్ చైర్మన్ కే వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో మొండ్రాయి గ్రామం లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయ�
భక్తుల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ మినీ జాతరలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించి తన్మయత్వానికి లోనై ‘జై సమ్మక్క.. జై సారలమ్మ’ అంటూ నినదించారు. స్టేషన్ఘన్ఫూర్ మండలం ఇప్పగ�
ఆసియాలోని అతి పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఎనుమాముల రెండోది. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు రావడం ఈ మార్కెట్ స్పెషల్. ఇతర వ్యవసాయ మార్కెట్లలో కొన్నింటికి మిర్చి, పసుపు, మక్కలు, మరికొన్నింటికి పత్తి, అపరాలు,
ఒకప్పుడు 51 మండలాలకు విస్తరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ఆరు జిల్లాలుగా ఏర్పడింది. గతంలో జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ను కలు�
అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న తెలంగాణ సర్కారు దివ్యాంగుల కోసం ఉప కరణాలు పంపిణీ చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి
బీజేపీని ప్రజలు పాతర పెట్ట్టే రోజులు దగ్గర పడ్డాయని టీ పీసీసీ సభ్యుడు దొమ్మాటి సాంబయ్య అన్నారు. సోమవారం టీ పీసీసీ పిలుపు మేరకు, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అనుచిత వ్యా�