పల్లెలు, పట్టణాల నుంచి తరలిన గులాబీ దండు.. ఉప్పెనలా వచ్చిన జనం.. దారులన్నీ జనగామ వైపే.. టీఆర్ఎస్ నేతృత్వంలో జనగామ జిల్లా యశ్వంతాపూర్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు వేలాద�
దివ్యాంగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నా రు. శుక్రవారం మండలంలోని యశ్వంతాపూర్ టీఆర్ఎస్ కా ర్యాలయంలో పాలకుర్తికి చెందిన 105 మంది దివ్యాంగులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్ర�
అత్యాధునిక హంగులతో జనగామ పాలనాసౌధం ముస్తాబైంది. పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడంతో పాటు కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని అందుబాటులో�
ఎన్నికలను పక్కనబెట్టి తెలంగాణ అభివృద్ధిపై పిచ్చికూతలు కూస్తున్న ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహిళా, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథో
Ganja seize | ఆంధ్రా - ఒడిశా సరిహద్దు నుండి తరలిస్తున్న గంజాయిని జనగామలో పోలీసులు పట్టుకున్నారు. డీసీఎం వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా.. టాస్క్ఫోర్స్, లింగాల ఘన్పూర్ పోలీసులు సంయుక్తంగా దాడులు న
బర్రెలు, ఆవులతో మినీ డెయిరీ పక్కనే గొర్రెల మంద నాలుగెకరాల్లో కూరగాయల పంటలు బీర, టమాట, కాకర నెలకు లక్షల్లో లాభాలు పశువుల పేడ, వ్యర్థాలే పంటకు ఎరువులు మేత కోసమే వరి సాగు నకీర్తి శ్రీనివాస్ సరికొత్త ఒరవడి ఆద�
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన జనగామ జిల్లా కోడూరువాసి బహుముఖ ప్రజ్ఞాశాలికి బాల సాహిత్యంలో దక్కిన గుర్తింపు జనగామ, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): బాల సాహిత్య పురస్కారం విభాగంలో జనగామ జిల్లా రఘునా
జిల్లాలో 70 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తిలక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులుఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల సేకరణఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశంజనగామ, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం సేకరణ శరవే
అర్హతలున్న యువతకు అవకాశంజిల్లాలో ఇప్పటికే 22 మందికి ఉపాధిమరో 50 మందిని గుర్తించిన డీఆర్డీవోఈనెల 16 నుంచి హైదరాబాద్లో వివిధ రంగాల్లో శిక్షణదేవరుప్పుల, డిసెంబర్ 11 : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ర
జనగామ: జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు వద్ద రూ.కోటి విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అందులో 13.5 లక్షల విలువైన
తక్కువ చార్జీలతో వస్తువుల రవాణా సేవల్లో దూసుకుపోతున్న జనగామ డిపో 17 నెలల్లో రూ.19.78 లక్షల ఆదాయం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే వస్తువుల రవాణా కోసం ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘కార్గో అండ్ పార్సిల�