సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్) నుంచి ప్రజలకు సేవలందుతున్నాయి. ఈ నెల 11న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నూతన కలెక్టరేట్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శాఖల వారీగా కార్యాలయ గదులు, అ�
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని డీసీసీబీ వైస్ చైర్మన్ కే వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో మొండ్రాయి గ్రామం లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయ�
భక్తుల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ మినీ జాతరలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించి తన్మయత్వానికి లోనై ‘జై సమ్మక్క.. జై సారలమ్మ’ అంటూ నినదించారు. స్టేషన్ఘన్ఫూర్ మండలం ఇప్పగ�
ఆసియాలోని అతి పెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఎనుమాముల రెండోది. అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు రావడం ఈ మార్కెట్ స్పెషల్. ఇతర వ్యవసాయ మార్కెట్లలో కొన్నింటికి మిర్చి, పసుపు, మక్కలు, మరికొన్నింటికి పత్తి, అపరాలు,
ఒకప్పుడు 51 మండలాలకు విస్తరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుతం ఆరు జిల్లాలుగా ఏర్పడింది. గతంలో జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ను కలు�
అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న తెలంగాణ సర్కారు దివ్యాంగుల కోసం ఉప కరణాలు పంపిణీ చేస్తున్నదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి
బీజేపీని ప్రజలు పాతర పెట్ట్టే రోజులు దగ్గర పడ్డాయని టీ పీసీసీ సభ్యుడు దొమ్మాటి సాంబయ్య అన్నారు. సోమవారం టీ పీసీసీ పిలుపు మేరకు, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అనుచిత వ్యా�
పల్లెలు, పట్టణాల నుంచి తరలిన గులాబీ దండు.. ఉప్పెనలా వచ్చిన జనం.. దారులన్నీ జనగామ వైపే.. టీఆర్ఎస్ నేతృత్వంలో జనగామ జిల్లా యశ్వంతాపూర్ సమీపంలో శుక్రవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ప్రజలు వేలాద�
దివ్యాంగులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నా రు. శుక్రవారం మండలంలోని యశ్వంతాపూర్ టీఆర్ఎస్ కా ర్యాలయంలో పాలకుర్తికి చెందిన 105 మంది దివ్యాంగులకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్ర�
అత్యాధునిక హంగులతో జనగామ పాలనాసౌధం ముస్తాబైంది. పాలనా సౌలభ్యంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కేసీఆర్ సర్కారు కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడంతో పాటు కలెక్టర్ కార్యాలయాల సముదాయాన్ని అందుబాటులో�
ఎన్నికలను పక్కనబెట్టి తెలంగాణ అభివృద్ధిపై పిచ్చికూతలు కూస్తున్న ప్రతిపక్షాల దిమ్మతిరిగేలా జనగామలో ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగసభను విజయవంతం చేయాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి పిలుపునిచ్చారు.