నేటి టీఆర్ఎస్ ధర్నాను విజయవంతం చేయాలిస్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యస్టేషన్ ఘన్పూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నియ
అన్నదాతలకు సర్కారు అండ మృతుల కుటుంబాలకు 15 రోజుల్లో సాయం రూ.5 లక్షల చొప్పున అందజేత బీమా ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్కు రైతు కుటుంబాల కృతజ్ఞతలు బచ్చన్నపేట, నవంబర్ 10 : రైతును రాజు చేయడమే ధ్�
జనగామ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : బాలల హక్కులపై విసృతంగా ప్రచారం చేయడంతో పాటు వారి హక్కులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అదనపు కలెక్టర్�
గంగారం, నవంబర్ 8: పోడు వ్యవసాయం చేసుకుంటున్న, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం హక్కు పత్రాలు అందించే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం గంగారం మండలం కొడిశాలమిట్ట గ్�
ప్రైవేట్కు దీటుగా విద్యా బోధన జిల్లాలో గణనీయంగా పెరిగిన విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి పాఠ్యాంశాలకనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనంతో సత్ఫలితాల�
చిన్నగూడూరు, నవంబర్ 7 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయ క్ అన్నారు. మండలంలోని ఉగ్గంపల్లిలోని ఆయన స్వగృహంలో
లింగాలఘనపురం, నవంబర్ 7 : తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందని, ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసిస్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. పీఏసీఎస్ ఆధ్�
జనగామ చౌరస్తా, నవంబర్ 7 : కస్తూర్బా పాఠశాలల విద్యార్థినులకు చదువుతోపాటు సృజనాత్మక కళలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వారికి విజ్ఞానంతోపాటు స్వయం ఉపాధిపై అవగాహన కల్పిస్తున్నారు. వృత్తి వి
కరువును జయించిన బచ్చన్నపేటఏ ఊళ్లో చూసినా గోదావరి జలాలే..ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్ది యాదగిరిరెడ్డిబచ్చన్నపేట, నవంబర్ 7 : ‘ఒకప్పుడు ఉద్యమ సమయంలో బచ్చన్నపేటకు వచ్చిన స�
వచ్చే పురపాలక సంఘం ఎన్నికల్లోపు సర్కారు ఉత్తర్వులుఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య వెల్లడిరూ.50 లక్షలతో గ్రామపంచాయతీ ఆవరణలో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజస్టేషన్ ఘన్పూర్, న�
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 29 : వ్యాక్సినేషన్పై నిర్లక్ష్యం వద్దని తప్పని సరిగా గ్రామాల్లో వ్యాక్సినేషన్ వంద శాంతం పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం మండలంలోని సమ�
గత తప్పిదాలు పునరావృతం కావొద్దుఅన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలికలెక్టర్ కృష్ణ ఆదిత్యకలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షములుగుటౌన్, అక్టోబర్ 29 : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాత
జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల ఏర్పాటుహాజరుకానున్న 4,986 మంది విద్యార్థులునిమిషం ఆలస్యమైనా అనుమతి లేదునవంబర్ 2 వరకు కొనసాగనున్న ఎగ్జామ్స్ఈసారి కొత్తగా మొబైల్ యాప్ వినియోగం జనగామ, అక్టోబర్ 23 (నమస్తే తెలం�