జిల్లాలో 70 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తిలక్ష్యం 1.50 లక్షల మెట్రిక్ టన్నులుఇప్పటికే లక్ష మెట్రిక్ టన్నుల సేకరణఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశంజనగామ, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం సేకరణ శరవే
అర్హతలున్న యువతకు అవకాశంజిల్లాలో ఇప్పటికే 22 మందికి ఉపాధిమరో 50 మందిని గుర్తించిన డీఆర్డీవోఈనెల 16 నుంచి హైదరాబాద్లో వివిధ రంగాల్లో శిక్షణదేవరుప్పుల, డిసెంబర్ 11 : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ర
జనగామ: జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు వద్ద రూ.కోటి విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అందులో 13.5 లక్షల విలువైన
తక్కువ చార్జీలతో వస్తువుల రవాణా సేవల్లో దూసుకుపోతున్న జనగామ డిపో 17 నెలల్లో రూ.19.78 లక్షల ఆదాయం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరకే వస్తువుల రవాణా కోసం ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన ‘కార్గో అండ్ పార్సిల�
పురుషుల విభాగంలో నల్లగొండ జట్టు విజయం కబడ్డీ మహిళల విభాగంలో వరంగల్ జట్టు విన్నర్ జనగామలో నిర్వహించిన ‘కాకతీయ స్టేట్ లెవెల్ కబడ్డీ చాంపియన్ షిప్-2021’ పోటీలు గురువారం ముగిశాయి. మహిళల విభాగంలో వరంగల్�
జిల్లాలో వరికి బదులు వాణిజ్య పంటల సాగుయాసంగికి వ్యవసాయ శాఖ ప్రణాళికవేరుశనగ, శనగ, పెసర, నువ్వు సాగుపై రైతుల దృష్టిగ్రామాల్లో వ్యవసాయ శాఖ అవగాహన సదస్సులుఆయిల్పామ్ సాగుకు ప్రోత్సాహంజనగామ రూరల్, డిసెంబ�
జనగామలో అట్టహాసంగా మొదలైన కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన సీపీ తరుణ్జోషి, కలెక్టర్ శివలింగయ్య వరంగల్ పోలీస్ కమిషనరేట్ సారథ్యంలో మూడు రోజుల పాటు క్రీడలు ఉమ్మడి 10జిల్లాల నుంచి పాల్�
ఓటరు జాబితాలో తప్పులను సరిచేయాలిరాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షజనగామ చౌరస్తా, డిసెంబర్ 4 : 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారు
రోజుకు రూ.16 లక్షల ఆదాయం కార్గో సర్వీసుల ద్వారా నెలకు రూ.2 లక్షలు కరోనాతో నిలిచిన రూట్లలో బస్సుల పునరుద్ధరణ లాభాల బాటలో ఆర్టీసీ జనగామ డిపో జనగామ చౌరస్తా, నవంబర్ 28 : మారుమూల ప్రాంతాలకు సైతం రవాణాపరంగా సేవలంద�
భూగర్భ జలాలను పెంపొందించాలిప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాలిజిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యజనగామ చౌరస్తా, నవంబర్ 24 : సకల జీవరాశి మనుగడకు మూలాధారమైన నీటిని సంరక్షించడం ప్రతిఒక్కరి బ�
హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బక�
వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులుజిల్లాలో సమగ్ర రైతు సర్వేపంట కాలనీలపై ప్రత్యేక కార్యాచరణజనగామ, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు పంటల సాగులో నూ�
ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు ప్రతిపాదనలుప్రొఫెసర్కు ముగ్గురు పీజీ విద్యార్థుల ప్రాతిపదికన పెరుగనున్న సీట్లువైద్య విద్యలో కొత్త కరిక్యులం14 మంది విద్యార్థులకు ఒక మెంటర్వరంగల్, నవంబర్ 17 : కాకతీయ మె�
పాలకుర్తి సోమేశ్వరాలయంలో లక్ష దీపోత్సవంకార్తీక పౌర్ణమి వేడుకలకు హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుప్రత్యేక దర్శనం కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లుపాలకుర్తి, నవంబర్ 17: మండల కేంద్రంలోని సోమేశ్వర లక�