భూగర్భ జలాలను పెంపొందించాలిప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు కృషి చేయాలిజిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యజనగామ చౌరస్తా, నవంబర్ 24 : సకల జీవరాశి మనుగడకు మూలాధారమైన నీటిని సంరక్షించడం ప్రతిఒక్కరి బ�
హైదరాబాద్ : జనగామలో ప్రభుత్వ కార్యాలయాలకు వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. రూ.9 లక్షల విద్యుత్ బిల్లులు బక�
వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులుజిల్లాలో సమగ్ర రైతు సర్వేపంట కాలనీలపై ప్రత్యేక కార్యాచరణజనగామ, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయరంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు పంటల సాగులో నూ�
ఇండియన్ మెడికల్ కౌన్సిల్కు ప్రతిపాదనలుప్రొఫెసర్కు ముగ్గురు పీజీ విద్యార్థుల ప్రాతిపదికన పెరుగనున్న సీట్లువైద్య విద్యలో కొత్త కరిక్యులం14 మంది విద్యార్థులకు ఒక మెంటర్వరంగల్, నవంబర్ 17 : కాకతీయ మె�
పాలకుర్తి సోమేశ్వరాలయంలో లక్ష దీపోత్సవంకార్తీక పౌర్ణమి వేడుకలకు హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుప్రత్యేక దర్శనం కోసం దేవాదాయ శాఖ ఏర్పాట్లుపాలకుర్తి, నవంబర్ 17: మండల కేంద్రంలోని సోమేశ్వర లక�
బచ్చన్నపేట, నవంబర్ 17 : వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక ఫోరం ప్రతినిధులు కే తిరుమల్రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో�
జిల్లాలో మద్యం షాపులు 47వీటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 1, గౌడలకు 13 రిజర్వ్దరఖాస్తుకు ఈనెల 18 వరకు గడువు20న డ్రా పద్ధతిన ఎంపికజనగామ, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఆబ్కారీశాఖ చరిత్రలోనే తొలిసారి రిజర్వేషన్ల ప్రక్రియ ఆ
నేటి టీఆర్ఎస్ ధర్నాను విజయవంతం చేయాలిస్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యస్టేషన్ ఘన్పూర్, నవంబర్ 11 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం నియ
అన్నదాతలకు సర్కారు అండ మృతుల కుటుంబాలకు 15 రోజుల్లో సాయం రూ.5 లక్షల చొప్పున అందజేత బీమా ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం సీఎం కేసీఆర్కు రైతు కుటుంబాల కృతజ్ఞతలు బచ్చన్నపేట, నవంబర్ 10 : రైతును రాజు చేయడమే ధ్�
జనగామ, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : బాలల హక్కులపై విసృతంగా ప్రచారం చేయడంతో పాటు వారి హక్కులకు భరోసా కల్పించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా అదనపు కలెక్టర్�
గంగారం, నవంబర్ 8: పోడు వ్యవసాయం చేసుకుంటున్న, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం హక్కు పత్రాలు అందించే దిశగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ కే శశాంక అన్నారు. సోమవారం గంగారం మండలం కొడిశాలమిట్ట గ్�