దేవాదుల ప్రాజెక్ట్ మూడు ఫేజ్లు సంవత్సరం పొడవునా పంపింగ్ జరిగేలా కేసీఆర్ హయాంలో నిర్మిస్తే, ఆ నీటిని ఎలా వాడుకోవాలో తెలియని దుస్థితిలో కాంగ్రెస్ సర్కారు ఉన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
‘కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలను అరకొర అమలు చేసింది. అన్ని వర్గాలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. నీళ్లుండి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండగా యాసంగి పంటలు ఎండి రైతులు ఆగమైండ్రు. వారు మర్లబడే రోజొచ్చింది�
సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అర్ధరాత్రి ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. స్టేషన్ఘన్�
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం స్టేషన్ఘన్పూర్ పర్యటనకు వస్తున్నారని, ఆయన పాల్గొనే సభను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హెచ్చరిం
సీఎం రేవంత్రెడ్డి ఆదివారం జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజవకర్గ పరిధిలో రూ. 800 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ కేం�
యాసంగి వరి పంటకు సాగునీరందక ఎండిపోతున్న దుస్థితి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో నెలకొంది. దేవాదుల రిజర్వాయర్ల ద్వారా గతంలో సాగునీరు అందగా రెండు పంటలు పండాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గోదావరి నది�
Bank Loan | గేదెల కోసం లోన్ తీసుకొని కట్టడం లేదని బ్యాంకు అధికారులు రుణగ్రస్థురాలి ఇంటి గేటును తీసుకెళ్లిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మద్దెబోయిన ప్రేమలత ఐదు
మరో ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలనున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
జనగామ జిల్లా జనగామ మండలంలో గోదావరి కాల్వలు ఉన్నా నీళ్లు అడుగంటాయి. చుక్కనీరు రాకపోవడంతో చెరువులు ఎండిపోయి, బోరుబావుల్లోనూ నీరులేక పంటపొలాలు ఎండిపోతున్నాయి. కొద్దిగా పెట్టిన వరికి కూడా సరిపడా నీరులేక ప�
Jangaon | పంట నమోదు పకడ్బందీ చేయాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిజిటల్ క్రాప్ సర్వేను ప్రవేశ పెట్టింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేలో భాగంగా ప్రతి యొక్క AEO CLUSTER నందు ఒక రెవెన్యూ గ్రామాన్ని పైలెట్ ప�
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని కూనూరు జీపీ పరిధిలో నకిలీ రసీదులతో ఇంటి, నల్లా పన్నులు స్వాహా చేసిన కారోబార్పై ఎంపీడీవో సుమన్ గురువా రం విచారణ చేపట్టారు. గ్రామస్తుల సమక్షంలో నకిలీ రసీదులు, బుక్కులను �
జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదుగా ఆదివారం రెండు బైక్లపై వెళ్తున్న నలుగురికి గాలి పటాలకు సంబంధించిన చైనా మాంజా తగిలి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్క�
ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన జనగామ జిల్లా వాసి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ (52) ఉపాధి కోసం ఈ ఏడాది జూలై