బీరు.. బ్రాందీ.. విస్కీ.. గుడుంబా.. పేరేదైనా.. బ్రాండేదైనా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది ఒక్క బెల్ట్ షాపులోనే.. ఊరూరా.. వాడవాడలా మద్యం అందుబాటులోకి వచ్చింది.. మేం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తాం.. బెల్ట్�
దేశమంతటా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. జనగామలో మాత్రం కలెక్టర్, పోలీస్ అధికారుల ప్రత్యేక రాజ్యాంగం అమలవుతున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�
ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో నిరుద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం పెంబర్తికి చెందిన
మూడేండ్లుగా ఆసరా పింఛన్ పొందుతున్న జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన అన్నెపు వెంకటయ్య పేరు లబ్ధిదారుల జాబితాలో మృతి చెందినట్లు నమోదు కావడంతో 8 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది.
జనగామ జిల్లాలో వరి సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం తీవ్ర అయోమయంలో పడ్డారు. చేతికొచ్చిన పంటను చూసి మురిసిపోవాల్సిన సమయంలో, అసలు పొలంలో మొలిచింది వరి మొక్కా.. లేక కలుపు మొక్కా.. అన్న సందేహం వారిని ఉక్కిరిబి�
సామాన్య కల్లుగీత వృత్తి చేసుకుంటూనే బహుజన రాజ్యాన్ని నిర్మించిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. అంబాల నారాయణగౌడ్ అ�
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల అండదండలతో కొందరు అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల తాళాలు ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్న ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగూడెంలో చోటుచేసుకున్నది.
ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించి 7 నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందిన తనకు బెనిఫిట్స్ అందక ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నానని ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఆవేదన వ్యక్తంచేశాడు.
సీఎం రేవంత్రెడ్డికి రైతుల ఉసురు తాకుతది.. వారిని నిలువునా ముంచుతుండ్రు.. సాగునీరు అందక చేతికొచ్చే పంటలు మట్టి పాలవుతున్నయి.. వెంటనే నీళ్లు వదిలి పంటలను కాపాడుతారా.. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తారా
వేసవి రావడం రావడంతోనే ఎండలు దంచి కొడుతుండగా వరి పొలాలు ఎండిపోతున్నాయి. నీళ్లందక నెర్రె లు బారుతున్నాయి. బీఆర్ఎస్ హ యాంలో 24 గంటల కరెంటు ఉన్నా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాల లేదని, ప్రస్తుతం 24 గంటల కరెంట్ లే�
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థినులు పాలకుర్తి-స్టేషన్ఘన్పూర్ ప్రధాన రహదారిపై సోమవారం ధర్నా చేపట్టారు.
భూమి విరాళంగా ఇచ్చిన దాత కుటుంబీకులు పాఠశాలకు తాళం వేయడంతో సుమారు 120 మంది విద్యార్థులు ఆరు రోజులుగా చెట్ల కింద చదువుకుంటున్న వైనం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాలలో నెలకొంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో సంచరించిన పులి జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాజాపేట మండలంలోని బసంతాపురంలో పులి దాడిలో మృతి చెం�