జనగామ జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు నిరసనగా కలెక్టర్ బాధిత రక్షణ కమిటీ కన్వీనర్, హైకోర్టు న్యాయవాది సాధిక్అలీ మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టారు.
వారు విధి వంచితులు.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారి వి. కూలికి పోతేనే నాలుగు మెతుకులు..లేకుంటే పస్తులే అన్నట్లుగా వారి జీవనం సాగుతున్నది. కాయ కష్టం చేసి కుటుంబాలను పోషించుకుంటూ ఇంటికి పెద్ద దిక్కు
జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కదలడంలేదు. పంటకోసి నెల రోజులైనా వడ్లు కొనే దిక్కులేదు. వానకాలం దగ�
Janagama | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున�
బీరు.. బ్రాందీ.. విస్కీ.. గుడుంబా.. పేరేదైనా.. బ్రాండేదైనా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది ఒక్క బెల్ట్ షాపులోనే.. ఊరూరా.. వాడవాడలా మద్యం అందుబాటులోకి వచ్చింది.. మేం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తాం.. బెల్ట్�
దేశమంతటా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే.. జనగామలో మాత్రం కలెక్టర్, పోలీస్ అధికారుల ప్రత్యేక రాజ్యాంగం అమలవుతున్నదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�
ఉన్నత చదువులు చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో నిరుద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా పెంబర్తిలో జరిగింది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం పెంబర్తికి చెందిన
మూడేండ్లుగా ఆసరా పింఛన్ పొందుతున్న జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన అన్నెపు వెంకటయ్య పేరు లబ్ధిదారుల జాబితాలో మృతి చెందినట్లు నమోదు కావడంతో 8 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది.