కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెలలు గడిచినా కొంటలేరని రైతులు భగ్గుమన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరులో గురువారం వడ్లకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు.
లక్ష్మీనర్సింహస్వామి వెలిసిన వానకొండయ్య గుట్టపై ఎట్టకేలకు మైనింగ్కు అనుమతులు రద్దయ్యా యి. ఈ మేరకు ఈనెల 7న లీజు రద్దు కోసం గనులశాఖకు కలెక్టర్ సిఫారసు చేశారు.
జనగామ జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు నిరసనగా కలెక్టర్ బాధిత రక్షణ కమిటీ కన్వీనర్, హైకోర్టు న్యాయవాది సాధిక్అలీ మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టారు.
వారు విధి వంచితులు.. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు వారి వి. కూలికి పోతేనే నాలుగు మెతుకులు..లేకుంటే పస్తులే అన్నట్లుగా వారి జీవనం సాగుతున్నది. కాయ కష్టం చేసి కుటుంబాలను పోషించుకుంటూ ఇంటికి పెద్ద దిక్కు
జనగామ జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం కదలడంలేదు. పంటకోసి నెల రోజులైనా వడ్లు కొనే దిక్కులేదు. వానకాలం దగ�
Janagama | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. పోలీసుల పహారా మధ్య బలవంతంగా అద్దె బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా ఆర్టీసీ కార్మికులు ఎక్కడి కక్కడ అడ్డుకుంటున�
బీరు.. బ్రాందీ.. విస్కీ.. గుడుంబా.. పేరేదైనా.. బ్రాండేదైనా ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది ఒక్క బెల్ట్ షాపులోనే.. ఊరూరా.. వాడవాడలా మద్యం అందుబాటులోకి వచ్చింది.. మేం అధికారంలోకి వస్తే మార్పు తీసుకొస్తాం.. బెల్ట్�