జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామపంచాయతీని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు క్లీన్స్వీప్ చేశారు. గ్రామంలోని 10కి పది వార్డుల్లో గెలుపొందగా, సర్పంచ్ అభ్యర్థి పల్లెర్ల సంధ్యారాణి ఏకంగా 401 ఓట్ల �
జనగామ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లెజనం బీఆర్ఎస్కు జై కొట్టారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికార బలంతో బీఆర్ఎస్ మద్దతుదారులను బెదిరింపులు, ప్రలోభాలకు గురిచేసి ఒత్తిడి తెచ్చినా ప�
కాంగ్రెస్ సర్కారు పాలనలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆ త్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆంధ్రతండాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. దీంతో అంగన్వాడీ సెంటర్ల నిర్వహణాలోపం, కేంద్రాల్లో కనీస వసతులు లేక దయనీయంగా మారాయి. సెంటర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చిన�
తన ఇద్దరు కుమారుల కుటుంబాలు ఆస్తులు పంచుకొని పట్టించుకోవడం లేదని, న్యాయం చేయాలని ఓ వృద్ధురాలు మంగళవారం జనగామ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ను వేడుకుంది.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్యం అందక.. అంబులెన్సు అందుబాటులో లేక.. ఓ గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురంలో శనివారం చోటుచేసుకుంది.