ఎన్నికల నిబంధనలు సవరించిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటు రిజిస్టర్కు అవకాశం జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీల ఆగ్రహం శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వ�
శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో వలస కార్మికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని నౌహట్టా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవాన్ గాయపడగా.. చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ విసయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధ్రువీకరించారు. రెడ్పోరా �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన హురియత్ నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ మూడేళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. గురువారం నాటికి ఆయనను నిర్బంధించి మూడేళ్లు పూర్తయ్యాయి. దీంతో మిర్వాయిజ్ను విడుదల చేయాలని జ
Baramulla | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు.
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
శ్రీనగర్ : జమ్మూ డివిజన్లోని అఖ్నూర్ సెక్టార్లో అనుమానాస్పద సిలిండర్ను ఆర్మీ గుర్తించింది. దీంతో బాంబు స్క్వాడ్ను రంగంలోకి దింపి.. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండ
Awantipora Encounter | జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఎన్కౌంటర్లో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని జైషే మహ్మద్ (JeM) కమాం
Amarnath Yatra | జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటి
Amarnath Floods | జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం కుంభవృష్టి కురిసింది. దీంతో కొండ ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. అమర్నాథ్ కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భక్తుల గుడారాలు కొట్టుకుపోయాయి. వ
జమ్ముకశ్మీర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. కన్నతల్లులు ఏడుస్తూ చేసిన విజ్ఞప్తులతో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం కుల్గాం జిల్లాలో జరిగింది.