ఒంటికాలిపై బడికెళ్తున్న బీహార్కు చెందిన 10 ఏళ్ల బాలిక వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు దాతలు ముందుకొచ్చి కృత్రిమకాలు పెట్టించారు. కాగా, ఇప్పుడు ప్రతిరోజూ ఒంటికాలిపై రెండు కిలోమీటర్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయ�
శ్రీనగర్ : సైన్యం, పోలీసు బలంతో కశ్మీర్లో శాంతి నెలకొనదని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇందు కోసం రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిస్థితి నుంచి బయటపడాలన్నారు.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందువులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల ఓ ఉపాధ్యాయురాలుపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. గురువారం ఓ బ్యాంకు అధికారిని కాల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. ఇలాఖాహి దెహతి బ్యాంక్లో విజయ్ కుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పి�
Shopian | జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకం తీవ్ర భయాందోళనల్లో కశ్మీరీ పండిట్లు కశ్మీర్వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ లేదంటే సామూహిక వలసలేనని హ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలోని గోపాల్పొరా ప్రాంతంలో హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు.
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. అవంతిపొర జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అవంతిపోరాలోని రాజ్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు సోమవారం సాయంత్�
Drone | జమ్ముకశ్మీర్ కతువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ డ్రోన్ను (Drone) కూల్చివేశాయి. ఆదివారం ఉదయం కతువా జిల్లాలోని తల్లి హరియా చాక్ ప్రాంతంలో ఓ డ్రోన్.. అంతర్జాతీయ సరిహద్దు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ కార్గిల్లో ఘోర ప్రమాదం రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారు జామున జోజిలా పాస్ వద్ద వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. శ్రీనగర్-లేహ్ హైవేపై �
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో బుధవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పాక్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో జమ్మూకశ్మీర్ పోలీస్ వీరమర�
పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా జమ్మూకశ్మీర్పై, ఆర్టికల్ 370 ర�