శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కుల్గామ్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో అనంతనాగ్ జ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కొత్లి వద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధా�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో మధ్యాహ్న 1.05 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో ఉందని నే�
శ్రీనగర్ : ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. దీంతో బలగాలను గమని�
Kulgam | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుల్గామ్ (Kulgam) జిల్లాలోని ఖండిపొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టును
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్రను భద్రతా బలగాలను భగ్నం చేశాయి. జమ్మూ జిల్లాలో భారత్ – పాక్ సరిహద్దుల్లో చిన్నారుల టిఫిన్స్ బాక్సుల్లో ఉన్న ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. అఖ్నూర్ సెక్ట
ఒంటికాలిపై బడికెళ్తున్న బీహార్కు చెందిన 10 ఏళ్ల బాలిక వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు దాతలు ముందుకొచ్చి కృత్రిమకాలు పెట్టించారు. కాగా, ఇప్పుడు ప్రతిరోజూ ఒంటికాలిపై రెండు కిలోమీటర్
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయ�
శ్రీనగర్ : సైన్యం, పోలీసు బలంతో కశ్మీర్లో శాంతి నెలకొనదని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇందు కోసం రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిస్థితి నుంచి బయటపడాలన్నారు.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందువులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల ఓ ఉపాధ్యాయురాలుపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. గురువారం ఓ బ్యాంకు అధికారిని కాల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని బ్యాంక్ మేనేజర్ను ఉగ్రవాదులు కాల్చివేశారు. కుల్గామ్లో ఈ ఘటన జరిగింది. ఇలాఖాహి దెహతి బ్యాంక్లో విజయ్ కుమార్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. దాడి తర్వాత హాస్పి�
Shopian | జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.
కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల ఘాతుకం తీవ్ర భయాందోళనల్లో కశ్మీరీ పండిట్లు కశ్మీర్వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ లేదంటే సామూహిక వలసలేనని హ�