Earthquake | జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జమ్ములోని కత్రా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భూమి కంపించింది. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయిందని
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసింది. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్లో చ
ఎన్నికల నిబంధనలు సవరించిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటు రిజిస్టర్కు అవకాశం జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీల ఆగ్రహం శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వ�
శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో వలస కార్మికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని నౌహట్టా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవాన్ గాయపడగా.. చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ విసయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధ్రువీకరించారు. రెడ్పోరా �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన హురియత్ నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ మూడేళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. గురువారం నాటికి ఆయనను నిర్బంధించి మూడేళ్లు పూర్తయ్యాయి. దీంతో మిర్వాయిజ్ను విడుదల చేయాలని జ
Baramulla | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు.
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల
శ్రీనగర్ : జమ్మూ డివిజన్లోని అఖ్నూర్ సెక్టార్లో అనుమానాస్పద సిలిండర్ను ఆర్మీ గుర్తించింది. దీంతో బాంబు స్క్వాడ్ను రంగంలోకి దింపి.. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండ
Awantipora Encounter | జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఎన్కౌంటర్లో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని జైషే మహ్మద్ (JeM) కమాం
Amarnath Yatra | జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటి
Amarnath Floods | జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అ