శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. యాత్ర సోమవారం నాటికి ఐదో రోజుకు చేరగా.. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర కోసం జమ్మూకశ్మీర్ ప్రభుత్వ�
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నియంత్రణ రేఖ (LoC) వెంబడి డజనుకుపైగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లో మళ్లీ యాక్టివ్గా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు
కశ్మీర్లోయ నుంచి బదిలీ చేయండి 27వ రోజుకు ఉద్యోగుల ఆందోళనలు జమ్ము, జూన్ 27: ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలన్న డిమాండ్ను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్ యంత్రాంగంపై ప�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లోని ట్రుబ్జీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేష�
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (BSF) సోమవారం పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపింది. మరో మూడు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చ�
Terrorist | జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఒక చైనీస్ తుపాకి, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్లు, ఒక మొబైల్ ఫోన్ను అధికారులు
Amarnath Yatra | కొవిడ్ మహమ్మారితో రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్నది. దీంతో దేశం నలుమూల భక్తులు, పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొన్నది. యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి చొరబడేందుకు సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ప్యాడ్స్ వద్ద సుమారు 150 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారు. అలాగే సుమారు 500 నుంచి 700 మంది ఉగ్రవాదులు 11 శిబిరాల్లో శిక్షణ పొందుతున�
‘కశ్మీర్ను భారత్ కనుక పాకిస్థాన్కు అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే’ అని మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్న అడిగారు.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామాలోని దుజన్ గ్రామంలో ఎన్కౌంటర్ జరగ్గా.. ప్రస్తుతం మిగత�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయి. కుప్వారాలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారాలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆదివారం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించింది. లోలాబ్ ప్రాంతంలో షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో�
Pulwama | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ను కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలోని ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం