పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా జమ్మూకశ్మీర్పై, ఆర్టికల్ 370 ర�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాలోని తుర్క్వాగమ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ పౌరుడు గాయపడ్డారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కశ్మీరీ పండిట్ ప్రభుత్వ ఉద్యోగులు అభ్రదతా భావంలో ఉన్నారు. ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ నెల 12న బుద్గామ్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో కశ్మీరీ పండిట్ రా�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బందిపొరాలోని బ్రార్ అర్గామ్ వద్ద శుక్రవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు కశ్మీర్ పోలీస్ జోన్ ట
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కత్రాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలువురు భక్తులు శ్రీమాత్ర వైష్ణోదేవిని దర్శించుకొని తిరిగి బస్సులో వస్తున్న క్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటలు చెలరేగి మ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని బండిపోరాలోని సాలిందర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఆ తర్వాత పెద్ద భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. చొరబాట్ల నేపథ్యంలో సైన్యం అప్రమత�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ముష్కరులను సైన్యం ఏరి వేస్తున్నది. స్పష్టమైన నిఘా, సమాచారంతో ఆర్మీ, సీఆర్ఎపీఎఫ్, స్థానిక పోలీసుల సంయుక్త బృందం ఉగ్రవాదులను మట్టుబెడుతున్నది. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో భద్�
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్ విభజనకు సంబంధించిన తుది నివేదికను కమిటీ సమర్పించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన ఎన్నికల అ
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. 2019లో ఏర్పడిన జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలోని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమ�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 62 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మూడు నెలల్లో 32 మంది మరణించారని జమ్ముకశ్మీర్ పోలీసులు గురువారం తెలిపారు. భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో ఈ ఉగ్రవాదులంతా హ�
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి భారీ స్పందన వస్తుంది. ఈ నెల 11న యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా.. కేవలం 13 రోజుల్లోనే దేశవ్యాప్తంగా జమ్మూ కశ్మీర్ బ్యాంక్లో 20,599 మంది భ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పుల్వామాలోని మిత్రిగామ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మిత్రిగామ్ ప్రాంతంలో బుధవారం పొద్దుపోయాక భద్రతా బలగాల మధ్య ఎదురు�
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత పరిశీలించేందుకు స�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ పుల్వామా పహు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భదత్రా బలగాలు హతమార్చాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు, కశ్మీర్ పో�
PM Modi | ప్రధాని మోదీ (PM Modi) జమ్ము పర్యటనకు కొన్ని గంటల ముందు అనుకోని ఘటన జరిగింది. గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియానాలో పేలుడు సంభవించింది.