శ్రీనగర్: బయటి వ్యక్తులకు జమ్ముకశ్మీర్లో ఓటు హక్కు ఉండకూడదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను సవరించి మరింత మంది ఓటర్లను చేర్చుతామన్న జమ్ముకశ్మీర్ చీఫ్�
Viral Video | స్టేజీపై నృత్యం చేస్తూ నృత్య ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటన జమ్మూలోని బిష్నా ప్రాం�
Katra | జమ్ముకశ్మీర్లోని కత్రాలో (Katra) భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
శ్రీనగర్ : కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ తన రాజకీయ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇటీవల కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన.. కొత్త పార్టీని ప్రకటించారు. తన స్వస్థంలో జమ్మూలో ఆదివారం నిర్వ
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లో ఈ మధ్యాహ్నం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం సోపియాన
జమ్మూ కాశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శనివారం తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళం (BSF) పాకిస్తాన్ చొరబాటుదారుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సియాల్కోట్ నివాసి మొహమ్మద్ షాబాద్ (45) కదలికను �
జమ్ము: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్ సన్నిహితుడు, జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి జీఎం సరూరీ వెల్లడించ
న్యూఢిల్లీ: ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ కురువృద్ధుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ఆయన సన్నిహిత వర్గాల్లో జ�
జమ్మూ కశ్మీర్ లోని కాత్రా పట్టణంలో శుక్రవారం వేకువజామున 3. 28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. కత్రాకు 62 క
జమ్మూకశ్మీర్ : సరిహద్దుల నుంచి భారత్లోకి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్ అడ్డుకున్నది. వేకువ జామున అంతర్జాతీయ సరిహద్దు వెంట చిల్లియారి సరిహద్దు అవుట్ పోస్ట్ సమీపంలో అనుమా
శ్రీనగర్ : వరుస భూకంపాలు జమ్మూకశ్మీర్ను వణికిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి గంట వ్యవధిలో కత్రాలో వరుస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. మొదట రాత్రి 11.04 గంటల ప్రాంతంలో రిక్టర్
Earthquake | జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జమ్ములోని కత్రా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భూమి కంపించింది. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయిందని
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసింది. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్లో చ
ఎన్నికల నిబంధనలు సవరించిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటు రిజిస్టర్కు అవకాశం జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీల ఆగ్రహం శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వ�