శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (BSF) సోమవారం పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపింది. మరో మూడు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చ�
Terrorist | జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని అరెస్టు చేశాయి. అతని వద్ద ఒక చైనీస్ తుపాకి, రెండు మ్యాగజైన్లు, 14 లైవ్ కాట్రిడ్జ్లు, ఒక మొబైల్ ఫోన్ను అధికారులు
Amarnath Yatra | కొవిడ్ మహమ్మారితో రెండేళ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్నది. దీంతో దేశం నలుమూల భక్తులు, పర్యాటకుల్లో ఉత్సాహం నెలకొన్నది. యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోకి చొరబడేందుకు సరిహద్దులోని నియంత్రణ రేఖ వెంబడి లాంచ్ప్యాడ్స్ వద్ద సుమారు 150 మంది ఉగ్రవాదులు వేచి ఉన్నారు. అలాగే సుమారు 500 నుంచి 700 మంది ఉగ్రవాదులు 11 శిబిరాల్లో శిక్షణ పొందుతున�
‘కశ్మీర్ను భారత్ కనుక పాకిస్థాన్కు అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తే’ అని మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్న అడిగారు.
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. పుల్వామాలోని దుజన్ గ్రామంలో ఎన్కౌంటర్ జరగ్గా.. ప్రస్తుతం మిగత�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయి. కుప్వారాలో జరుగుతున్న ఎదురుకాల్పుల్లో సోమవారం మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఎ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుప్వారాలో పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆదివారం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ నిర్వహించింది. లోలాబ్ ప్రాంతంలో షౌకత్ అహ్మద్ షేక్ అనే ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో�
Pulwama | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ను కాల్చి చంపారు. పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలోని సంబూరాలోని ఎస్ఐ ఫరూఖ్ అహ్మద్ మీర్ ఇంటిపై శుక్రవారం
శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కుల్గామ్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో అనంతనాగ్ జ�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పోలీసులు ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కొత్లి వద్ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో పేలుడు పదార్థాలను తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాధా�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో మంగళవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.2 తీవ్రతతో మధ్యాహ్న 1.05 గంటల సమయంలో భూమి కంపించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దుల్లో ఉందని నే�
శ్రీనగర్ : ద్రబ్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు చేపట్టారు. దీంతో బలగాలను గమని�
Kulgam | జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. కుల్గామ్ (Kulgam) జిల్లాలోని ఖండిపొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టును
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్రను భద్రతా బలగాలను భగ్నం చేశాయి. జమ్మూ జిల్లాలో భారత్ – పాక్ సరిహద్దుల్లో చిన్నారుల టిఫిన్స్ బాక్సుల్లో ఉన్న ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. అఖ్నూర్ సెక్ట