జమ్మూ కాశ్మీర్ : అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శనివారం తెల్లవారుజామున సరిహద్దు భద్రతా దళం (BSF) పాకిస్తాన్ చొరబాటుదారుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సియాల్కోట్ నివాసి మొహమ్మద్ షాబాద్ (45) కదలికను �
జమ్ము: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్.. 14 రోజుల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్ సన్నిహితుడు, జమ్ముకశ్మీర్ మాజీ మంత్రి జీఎం సరూరీ వెల్లడించ
న్యూఢిల్లీ: ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ కురువృద్ధుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నారు. ఈ విషయమై ఆయన సన్నిహిత వర్గాల్లో జ�
జమ్మూ కశ్మీర్ లోని కాత్రా పట్టణంలో శుక్రవారం వేకువజామున 3. 28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. కత్రాకు 62 క
జమ్మూకశ్మీర్ : సరిహద్దుల నుంచి భారత్లోకి అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు యత్నిస్తుండగా.. బీఎస్ఎఫ్ అడ్డుకున్నది. వేకువ జామున అంతర్జాతీయ సరిహద్దు వెంట చిల్లియారి సరిహద్దు అవుట్ పోస్ట్ సమీపంలో అనుమా
శ్రీనగర్ : వరుస భూకంపాలు జమ్మూకశ్మీర్ను వణికిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి గంట వ్యవధిలో కత్రాలో వరుస భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. మొదట రాత్రి 11.04 గంటల ప్రాంతంలో రిక్టర్
Earthquake | జమ్ముకశ్మీర్లో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. జమ్ములోని కత్రా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి భూమి కంపించింది. దీనితీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదయిందని
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నౌషెరా సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసింది. భారత్లోకి చొరబడేందుకు యత్నించిన ఇద్దరిని భద్రతా బలగాలు హతమార్చాయి. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్లో చ
ఎన్నికల నిబంధనలు సవరించిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటు రిజిస్టర్కు అవకాశం జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీల ఆగ్రహం శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వ�
శ్రీనగర్ : కశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియాన్లోని చోటిపోరా ప్రాంతంలోని యాపిల్ తోటలో వలస కార్మికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ�
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని నౌహట్టా ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవాన్ గాయపడగా.. చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ విసయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ధ్రువీకరించారు. రెడ్పోరా �
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు చెందిన హురియత్ నాయకుడు మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ మూడేళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. గురువారం నాటికి ఆయనను నిర్బంధించి మూడేళ్లు పూర్తయ్యాయి. దీంతో మిర్వాయిజ్ను విడుదల చేయాలని జ
Baramulla | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ టెర్రరిస్టు హతమయ్యాడు.
దక్షిణాది రాష్ర్టాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి వివక్షను చాటుకొన్నది. రాజకీయంగా తనకు ఎలాంటి లబ్ధి చేకూరదన్న దురుద్దేశంతో తెలుగు రాష్ర్టాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేసేదే లేదని బుధవారం ల