Jammu and kashmir | జమ్మూ కశ్మీర్ నర్వాల్ మండి ప్రాంతంలో శనివారం 16 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. జంట పేలుళ్లతో తొమ్మిది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది ఉగ్రవాదుల పనేనని, రెండింట్లో పేల�
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి
ఎముకలు కొరికే చలి.. శత్రువులు ఎటు వైపు నుంచి వస్తారో తెలియదు.. అనుక్షణం అప్రమత్తత అవసరం.. ఇది సరిహద్దులో దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల పరిస్థితి. ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వ�
వారి అభిమతం పర్యావరణ హితం. ఆరోగ్య భారతమే వారి ధ్యేయం. సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఎదురైనా మొక్కవోని ధీక్షతో సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు 12 మంది సైక్లిస్టులు.
Central Reserve Police Force | జమ్ముకశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఇటీవల ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఆరుగురు పౌరుల ప్రాణాలు తీశారు. ఈ నేపథ్యంలో కశ్మీర్లో భద్రతను
IED blast | జమ్మూ కశ్మీర్ రాజోరి జిల్లా డాంగ్రీ ప్రాంతంలో సోమవారం ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, మరొకరు గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. గత 24 గంటల్లో దాడి జరుగడంతో ఇది
Civilians Killed | జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ముష్కరులు జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది గాయపడ్డారు. తుపాకీ తూటాలతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సాయంత�
186 Terrorists Killed | ఈ ఏడాదిలో పాక్ జాతీయులు 56 మంది సహా మొత్తం 168 మంది ఉగ్రవాదులను హతమయ్యారని, మరో 159 మందిని అరెస్టు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ శనివారం తెలిపారు. కేంద్రపాలిత ప్రాంత
ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూ కశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప
కశ్మీరీ పండిట్, డోగ్రా ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు, రాజకీయ పార్టీల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
Jamaate Property | జమ్ముకశ్మీర్లో వేర్పాటువాద సంస్థలకు నిధులను అందించే వారిపై ఎస్ఐఏ కఠిన చర్యలు తీసుకుంటున్నది. జమాతేకు చెందిన రూ.100 కోట్ల ఆస్తులు సీజ్ చేయగా, దోడా జిల్లలోని లష్కరే కమాండర్ అబ్దుల్ రషీద్ ఆస్తుల�
Shah Rukh Khan | బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ తాజాగా జమ్మూ కశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్