Captain Shiva Chauhan | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన మంచు శిఖరంగా గుర్తింపు పొందిన సియాచిన్ యుద్ధక్షేత్రంలో కెప్టెన్ శివ చౌహాన్ శివంగిలా దూసుకుపోతున్నది. విధి నిర్వహణలో ఆమె అనితర సాధ్యమైన ధైర్య సాహసాలను, ధృడత్వాన్�
Tulip garden | జమ్ముకశ్మీర్లో రంగురంగుల విరులు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా శ్రీనగర్లోని తులిప్ గార్డెన్ను పుష్పవర్ధన విభాగం అధికారులు తెరిచారు. ఏటా పుష్పాలు వికసి�
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వైఖరి ప్రదర్శించింది. ఉక్రెయిన్ అంశంపై గురువారం నిర్వహించిన యూఎన్ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని పాక్ రాయ�
పర్యావరణ పరిరక్షణ కోసం జమ్ముకశ్మీర్కు చెందిన ఓ సర్పంచ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాలిథీన్ వ్యర్థాలు అందజేస్తే.. బదులుగా బంగారు నాణేలు ఇస్తున్నారు. అనంత్నాగ్ జిల్లాలోని సదివార గ్రామ సర్పంచ్ ఫ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెకేషన్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా గడిపిన రాహుల్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. జమ్మూకశ్మీర్లోని గుల్మార్గ్లో సేదతీరుతు�
మంచి క్రెడిబిలిటీ ఉన్న బీబీసీపై కేంద్రం ఐటీ దాడులు చేయించడం చాలా దురదృష్టకరమని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్లో రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులను విభజించేందుకు పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
దేశంలో భారీగా లిథియం నిక్షేపాలు బయటపడటంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా తాజాగా స్పందించారు. ఇకపై భారత్ భవిష్యత్తు అంతా ఎలక్ట్రిఫైయింగే అంటూ సంతోషం వ్యక్తం
Lithium Reserves:లిథియం నిక్షేపాలను గుర్తించారు. జమ్మూకశ్మీర్లో సుమారు 5.9 మిలియన్ టన్నుల లిథియం రిజర్వ్లు ఉన్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించింది.
terrorists killed | గతేడాది 2022 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్లో 187 ఉగ్రవాదులను హతమార్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.
దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్లో భారీ విధ్వంసాన్ని సృష్టించాలని కుట్ర పన్ని పోలీసులకు చిక్కిన ముగ్గురు ఉగ్రవాదుల కేసు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ (సిట్) నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు బది�
ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించింది. జియాలజిస్టులు, ఉన్నతాధికారులతో కూడిన బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించింది. పగుళ్లిచ్చిన ఇళ్లను అధికారులు పరిశీలించారు. ఇళ్ల పగుళ్లకు కారణాలను తెలుసుక
ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తున్నది. దీంతో సాధారణ జన జీవనానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Bus accident | జమ్ముకశ్మీర్లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వెళ్తూ రోడ్డు వెంట ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. దాంతో బస్సు వెనుక భాగం పూర్తిగా ముందు వైపునకు తిరిగిపోయి