శ్రీనగర్ : జమ్మూ డివిజన్లోని అఖ్నూర్ సెక్టార్లో అనుమానాస్పద సిలిండర్ను ఆర్మీ గుర్తించింది. దీంతో బాంబు స్క్వాడ్ను రంగంలోకి దింపి.. అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి ధ్వంసం చేశారు. ఈ సిలిండ
Awantipora Encounter | జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఎన్కౌంటర్లో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని జైషే మహ్మద్ (JeM) కమాం
Amarnath Yatra | జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటి
Amarnath Floods | జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్ పరిసరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం కుంభవృష్టి కురిసింది. దీంతో కొండ ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. అమర్నాథ్ కొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భక్తుల గుడారాలు కొట్టుకుపోయాయి. వ
జమ్ముకశ్మీర్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. కన్నతల్లులు ఏడుస్తూ చేసిన విజ్ఞప్తులతో ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. ఈ ఘటన బుధవారం ఉదయం కుల్గాం జిల్లాలో జరిగింది.
శ్రీనగర్ : అమర్నాథ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. యాత్ర సోమవారం నాటికి ఐదో రోజుకు చేరగా.. ఒకే రోజు 19వేల మంది భక్తులు బాబా బర్ఫానీని దర్శించుకున్నారు. యాత్ర కోసం జమ్మూకశ్మీర్ ప్రభుత్వ�
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నియంత్రణ రేఖ (LoC) వెంబడి డజనుకుపైగా టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లో మళ్లీ యాక్టివ్గా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు
కశ్మీర్లోయ నుంచి బదిలీ చేయండి 27వ రోజుకు ఉద్యోగుల ఆందోళనలు జమ్ము, జూన్ 27: ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సొంత ప్రాంతాలకు బదిలీ చేయాలన్న డిమాండ్ను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, జమ్ముకశ్మీర్ యంత్రాంగంపై ప�
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్లోని ట్రుబ్జీ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ప్రస్తుతం ఇంకా ఆపరేష�
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సరిహద్దు భద్రతా దళం (BSF) సోమవారం పాక్ చొరబాటుదారుడిని కాల్చి చంపింది. మరో మూడు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చ�