Four Terrorists Killed | జమ్మూకశ్మీర్లోని షోపియాన్ ద్రాస్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ద్రాస్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్లోని గుజ్జర్లు, బకర్వాల్, పహాడీలకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం ఓ సభలో మాట్లాడుతూ ‘ఈ మూడు సామాజిక వర్గాలకు రిజర్�
Hemant Kumar Lohia | జమ్మూకశ్మీర్కు చెందిన జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్యకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం లోహియా మృతదేహం లభ్యమైందని
Terrorist attack | కాశ్మీర్ డివిజన్లోని పుల్వామాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ ఉమ్మడి నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీస్ వీరమరణం చెందగా.. ఓ సీఆర్పీఎఫ్ జవాన్కు గాయాలయ్యాయి. వెంటనే సదరు జవాన్ను �
LeT Terrorist killed | జమ్మూ కశ్మీర్ షోపియాన్లోని బాస్కునాచ్ ఇమాంసాహిబ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాద సంస్థ లష్కేరే తోయిబా (LeT)తో సంబంధాలున్న ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. మరో ఇద్దరు ఉగ్రవాదుల�
Baramulla Encounter | కశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీని లక�
Encounter | జమ్ముకశ్మీర్లోని రెండు జిల్లాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కశ్మీర్లోని షోపియాన్ జిల్లా చిత్రగామ్, బారాముల్లా జిల్లాలోని పఠాన్లో శనివారం
తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని జమ్మూకశ్మీర్ ప్రజాప్రతినిధుల బృందం కితాబు ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్ గ్రామాన్ని జమ్మూకశ్మీర్కు చెందిన 43 మంది జిల్ల�
Ghulam Nabi Azad | జమ్ముకశ్మీర్లో మరో రాజకీయ పార్టీ పురుడుపోసుకోనుంది. కాంగ్రెస్ పార్టీతో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) నేతృత్వంలో పార్టీ
Terrorists Arrested | నిషేధిత ఉగ్రవాద సంస్థ AGuHతో సంబంధం ఉన్న ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల గురించి పక్కా
Sabrina Khaliq | ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. తొమ్మిదో తరగతి వరకు చదివింది. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు మధ్యలోనే ఆపి పెండ్లి చేసుకోవాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే ప్రైవేటుగా పదో తరగతి
Five killed | జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బస్సు లోయలోకి దూసుకువెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది గాయపడ్డారు. బస్సు పూంచ్ నుంచి జమ్మూకు
Poonch | జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని బరేరి నల్లా వద్ద మినీబస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు.
శ్రీనగర్ : రాబోయే పది రోజుల్లో కొత్త పార్టీని ప్రకటిస్తానని మాజీ కేంద్రమంతి, కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ ప్రకటించారు. ఆదివారం బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన �