మహాత్మా జ్యోతిబాఫూలే పేరుతో బీసీ సబ్ప్లాన్ తీసుకొస్తామన్న కాంగ్రెస్ పార్టీ తొలి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దాని ఊసే తీసుకురాలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకట�
దేశంలో నేటికీ బీసీల భవితవ్యం కోసం జరగాల్సినంత కృషి జరగలేదు. రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లేసే యంత్రాలుగానే చూశాయి తప్ప, వాళ్ల జీవన ప్రమాణాలను పెంచేందుకు చేసిందేమీ లేదు. బీసీల అభ్యున్నతి అంటే ఎన్నికల ముందు
బీసీ కులగణన విషయంలో ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి వచ్చే నెల రెండోవారంలో హైదరాబాద్లో బీసీ మేధావుల సమావేశం నిర్వహిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మంగళవారం ఒ�
బీసీ కులగణనతో బీసీ కులాలు, ఉప కులాలన్నింటికీ పథకాల్లో న్యాయం దక్కుతుందని రాజ్యసభసభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆకాంక్షించారు. ఆయన మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని కల�
ఇటీవల నియమించిన ప్రభు త్వ సలహాదారుల్లో కాంగ్రెస్ బీసీలకు ఒకరికీ అవకాశం కల్పించకపోవడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు.
దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జనగణలో భాగంగా ఓబీసీ కులగణ చేపట్టాలని 29 రాష్ట్రాలకు చెందిన ఓబీసీ సంఘాల ప్రతినిధులు కోరారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, అఖిలభారత బీసీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు �
: ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను బీసీలకే కేటాయించాలని కాంగ్రెస్ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీల సమగ్ర కులగణను నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డ�
బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్, కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి బీసీలకు రాజకీయ రంగంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశార�
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బీసీల ద్రోహి అని, కుల జనగణన పేరుతో మరోసారి బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నార�
తెలంగాణలో కాంగ్రెస్ పూర్తిగా రెడ్ల పార్టీగా మిగిలిపోయిందని, బీసీ ద్రోహిగా మారిన ఆ పార్టీని బీసీలు ఏకమై బొందపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విజ్ఞప్తి చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ తన భాషను మార్చుకుంటే మంచిదని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కించపర్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బీసీ కుల సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం సోమవారం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.