దేశం ఏ ఎన్నికలు జరిగినా జనాభాకు అనుగుణంగా బీసీలకు సీట్లు దక్కాల్సిందేనని వక్తలు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ల�
కులగణన అయితదా...పోతదా అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెటకారంగా మాట్లాడాన్ని ఖండిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
Jajula Srinivas Goud | బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల( BC caste) సంఘాల జేఏసి సంయుక్తాధ్వర్యం లో ఈ నెల 25న సమగ్ర కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు డిమాండ్తో మిలియన్ మార్చ్ తరహాలో నగరంలో లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్�
ఈ నెల 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్ చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కులగణనపై హై�
కులగణన కోసం రాష్ట్ర ప్రభుత్వం 48 గంటల్లో రూట్మ్యాప్ ప్రకటించాలని, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్లోని హైదరాబాద్ క�
బీసీ కులగణన చేపడతాం. రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతాం. అంటూ అసెం బ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హడావుడి చేసింది. సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహిస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసింది. రూ.150 కోట్లను మంజ�
కాంగ్రెస్ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీని నిలబెట్టుకొ ని, వెంటనే సమగ్ర కుల గణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అదే తరహాలో బీసీ కులగణనకు సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు.
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన చేపట్టి మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించ�
రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సుమారు రూ.5వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని, ఆ నిధులను ప్రభుత్వం సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�