సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, అదే తరహాలో బీసీ కులగణనకు సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు.
కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీ ప్రకారం సమగ్ర కుల గణన చేపట్టి మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించ�
రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు సుమారు రూ.5వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రావాల్సి ఉందని, ఆ నిధులను ప్రభుత్వం సత్వరమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�
Reservations | సామాజిక రిజర్వేషన్లపై పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
బీసీల రిజర్వేషన్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వ�
కులగణన చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపడితే మిలియన్ మార్చ్ తరహాలో పోరాటాలు నిర్వహిస్తామని బీసీ కుల సంఘా లు, మేధావుల విస్తృతస్థాయి సమావేశంలో వక్తలు స్పష్టంచేశారు.
త్వరలో భర్తీ చేయనున్న 9 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలుగా సగం మంది బీసీలకు అవకాశమివ్వాలని కోరు తూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఒక లేఖను రాశార
రాజ్యాంగానికి విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎలా కల్పించారో బీజేపీ చెప్పాలని, వాటిని వెంటనే రద్దుచేసి బలహీనవర్గాలకు పంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శుక్రవార�
గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారనే నెపంతో ఓసీ ఉద్యోగులను వదిలిపెట్టి కేవలం బీసీ ఉద్యోగులనే కాంగ్రెస్ ప్రభుత్వం బలి చేస్తున్నదని, ఇది సమంజసం కాదని సీఎం రేవంత్రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు �
Jajula Srinivas Goud | బీజేపీ జాతీయ మేనిఫెస్టోలో బీసీల ఊసేది..? బీసీలకు ఏది మోదీ గ్యారంటీ.? అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. బీసీలకు కావాల్సింది ఉచిత బియ్యం కాదు.. చట్ట సభల్లో రి
రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకే 9 సీట్లను కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు సోమవారం ఒక ప్ర