ఖమ్మంలో నేడు నిర్వహించనున్న కాంగ్రెస్ జనగర్జన సభావేదికగా బీసీ పాలసీని ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాం డ్ చేశారు.
రాష్ర్టానికి చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారాం అహీర్కు రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఎంపీ
కేంద్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరి అవలంబిస్తున్నదని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ విమర్శించారు. బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఏపీ కమిటీల సంయుక్తాధ్వర్యంలో ఢిల్లీ జ�
దేశ వ్యాప్తంగా బీసీల గణన చేపట్టాలని, చట్టసభలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలనే డిమాండ్లతో ఈ నెల 28న ఢిల్లీలో మహాధర్నా, 29న బీసీల జనగణన దీక్షను చేట్�
కేంద్ర ప్రభుత్వానిది పూర్తిగా బీసీ వ్యతిరేక బడ్జెట్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్ బీసీల ఆశలను వమ్ముచేసిందని మండిపడ్డారు.
క్షౌర వృత్తిలోకి రిలయన్స్ పెట్టుబడిదారులు వస్తే వారి సంస్థలపై భౌతిక దాడులు చేస్తామని బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
దేశంలో 70 కోట్ల మంది జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నందికొండ పైలాన్కాలన�
భారత్ జోడో యాత్ర పేరుతో తెలంగాణకు వస్తున్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ బీసీ కుల గణనపై స్పష్టత ఇచ్చిన తర్వాతే ఇక్కడ అడుగుపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ �
రేవంత్ వ్యాఖ్యలపై జాజుల ఫైర్ హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడివా? లేదంటే కులసంఘం అధ్యక్షుడివా అంటూ ఎంపీ రేవంత్రెడ్డిపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ�
బీసీ కుల గణనపై కాంగ్రెస్ వైఖరిని రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో ప్రకటించాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద�
కర్షకుల కోసం ప్రతిక్షణం శ్రమిస్తాం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలి క్వింటాకు రూ.1,960 మద్దతు ధర కేంద్రం మాయమాటలు నమ్మొద్దు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, ఏప్రిల్ 21 : ప్రజలతోపాటు రై
బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్గౌడ్ తెలంగాణచౌక్, నవంబర్ 13: దేశ వ్యాప్తంగా బీసీ గణన చేపట్టాల్సిందేనని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. శనివారం ఆయన కర�