జగిత్యాల జిల్లాలో(Jagtial district) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండల కేంద్రంలో టవేరా, బైక్ ఢీ కొనడంతో దంపతులు(Couple die) మృతి చెందారు.
శిథిలావస్థలో ఉన్న జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మహర్దశ పట్టబోతున్నది. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చొరవతో రాజ్యసభ సభ్యుడు, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ర�
జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ప్రము ఖ జ్యోతిష్యశాస్త్ర పండితుడు పం డిత పాలెపు రాజేశ్వర్శర్మ(47) మృతి చెందారు. ధర్మపురికి చెందిన ఆయన హైదరాబాద్లో ప్రముఖ జ్యోతిష్య పండితులుగా స్థిరపడ్డారు.
ప్రజావ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే... అధికార కాంగ్రెస్లో అసహనం పెరిగిపోతున్న ది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన్ల ఎగిసిపడుతున్న గులాల్.. కాంగ్రెస్కు కంటగింపుగా మారింది. ప్రజల ఛీత్క�
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు పని చేయాలని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు.
సర్పంచ్ స్థా నానికి పోటీ చేసిన త మ్ముడు ఓడిపోవడాన్ని తట్టుకోలేక మహిళ మృ తిచెందింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకున్నది. గంభీర్పూర్కు చెందిన పో�
ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ నిర్మిస్తామంటూ నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్రభుత్వ దవాఖానలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆలయ దిగువన శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించింది. జగిత్యాల-కరీంగనర్ ప్రధాన రహదారిపై గల కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ దిగువన ఉన్న �
జగిత్యాల జిల్లా కేంద్రంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో గల డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు నిర్వహించిన లక్కీడ్రాలో తమ పేర్లు రాకపోవడంతో దరఖాస్తుదారులు శనివారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో చివరి మజిలీకి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దహన సంస్కారాలు నిర్వహించాలంటే వాగు దాటి, సైడ్వాల్ ఎక్కాల్సి వస్తున్నది. కొ
బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి.. అక్కడ మృతిచెందిన జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన శ్రీపాద నరేశ్ మృతదేహానికి ఐదేండ్ల తర్వాత అక్కడే అంత్యక్రియలు జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.