Collector B. Satyaprasad | మెట్పల్లి అర్బన్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సెంటర్ తో పాటు కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు.
స్టేట్ ర్యాంకింగ్ అండర్-15 సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పాదం సాహిత్ సత్తా చాటాడు. హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నీ 30-33 వెయిట్ కేటగిరీలో
దస్తురాబాద్ మండలంలోని భూత్కుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులోని మహాలక్ష్మి రైస్ మిల్ను గతేడాది అధికారులు బ్లాక్ లిస్టు(డిఫాల్ట్)లో పెట్టారు. ఇటీవల రైస్ మిల్లులో ఉన్న వే బ్రిడ్జ
చెట్లను నరికివేసినందుకు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల జరిమానాలు వేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో ప్రధాన రహదారి పక్కన ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ పరిధిలోని పది చెట్లను నరికిన నడ్పిరెడ్డ�
జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ విస్తరణలో భాగంగా పరిహారం పెంపు విషయంలో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాల కోల్పోతున్న నిర్వా�
కేఎం కుమార్.. జగిత్యాల జిల్లాలోని ఒక ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నడు. దాదాపు 18 ఏండ్ల సర్వీస్ను పూర్తి చేసుకున్నడు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నడు. వైద్యులు కొంత విశ్రాంతి తీ�
పెట్రోల్ ధరలు తగ్గించవచ్చు గానీ, ముందు వడ్లు, మక్కలు కొనే ముచ్చట చూడండి. వాటిని కాపాడండి’ అంటూ ఆర్టీసీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
మొక్కులు చెల్లించుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను కోనేరు బలిగొన్నది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో జరిగిన విషా�
‘కాంగ్రెస్ సర్కార్ ప్రజ లు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. అందరినీ అవస్థలకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను’ అని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్
Breakfast | వచ్చే విద్యా సంవత్సరం ( 2026-27 ) నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి కె. రాము తెలిపారు.
కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంలా మారింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షన్నరకుపైగా వచ్చిన దీక్షాపరులతో అంజన్న సన్నిధి పోటెత్తింది. ‘రామ లక్ష్మణ జానకీ.. జై
వేముల పెరుమాళ్ళు 1943 జనవరి 8న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్లో రాజాగౌడ్, ఆండాళమ్మ దంపతులకు జన్మించారు. జగిత్యాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన పెరుమాళ్ళు చిత్తూరు జిల్లా శ్రీ
మదర్స్ డే రోజు ఓ తల్లికి అవమానం జరిగింది. 95 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా ఆమె కొడుకు పాత ఇంట్లో వదిలేసి వెళ్లాడు. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి