మొక్కులు చెల్లించుకునేందుకు దైవదర్శనానికి వెళ్లిన ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను కోనేరు బలిగొన్నది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్లో జరిగిన విషా�
‘కాంగ్రెస్ సర్కార్ ప్రజ లు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. అందరినీ అవస్థలకు గురిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలో నేను ఉండలేను’ అని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామ శాఖ కాంగ్రెస్
Breakfast | వచ్చే విద్యా సంవత్సరం ( 2026-27 ) నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి కె. రాము తెలిపారు.
కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తజన సంద్రంలా మారింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షన్నరకుపైగా వచ్చిన దీక్షాపరులతో అంజన్న సన్నిధి పోటెత్తింది. ‘రామ లక్ష్మణ జానకీ.. జై
వేముల పెరుమాళ్ళు 1943 జనవరి 8న ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా రాయికల్లో రాజాగౌడ్, ఆండాళమ్మ దంపతులకు జన్మించారు. జగిత్యాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన పెరుమాళ్ళు చిత్తూరు జిల్లా శ్రీ
మదర్స్ డే రోజు ఓ తల్లికి అవమానం జరిగింది. 95 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా ఆమె కొడుకు పాత ఇంట్లో వదిలేసి వెళ్లాడు. బాధితురాలు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి
సీఎం రేవంత్రెడ్డిది ప్రజా పాలన కాదని, ప్రజావంచక పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. ఇది ధాన్యం కొనలేని, పంటల బీమా అమలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వమని మ
Dharmapuri | జగిత్యాల జిల్లా(Jagtial )ధర్మపురి పట్టణ శివారులోని జగిత్యాల రోడ్డు వైపు గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటు చేసుకుంది.
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా.. తనది ప్రజాపక్షమేనని మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో ప్రతిపక్ష సభ్యుడిగా సమస్యలపై ఎల�
జగిత్యాల జిల్లాకేంద్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. రెండు కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులే శ్మశాన వాటికలో వదిలేయడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. స్థానికులు అతడిన�
Jeevan Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రైతులతో కలిసి నిరసన తెలిపారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆధ్