జగిత్యాల జిల్లాలో విద్యాశాఖ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతమున్న స్కూల్ సమయం కంటే.. ప్రతి రోజూ సాయంత్రం అదనంగా రెమిడియల్ (ప్రత్యేక బోధన) తరగతులు నిర్వహించాలని స్పష్టమైన ఉత్వర్వులు జారీ చేసిం
మహిళపై సామూహిక లైంగికదాడి చేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్టు సీఐ మాదాసు రాజ్కుమార్ తెలిపారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్యాల పోలీస్స్టేషన్లోని సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్ర శివారులోని రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. అటవీశాఖ అనుమతులు ఆలస్యం కావడంతో షటర్ల బిగింపు ఆగిపోయింది. పాత అనుమతుల ప్రకారం 0.25టీఎంసీల నీటి నిల�
Holiday for schools | జగిత్యాల(Jagtial )జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy rains) నేపథ్యంలో గురువారం (జూలై 30) జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు సెలవు( Holiday) ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రాము తెలిపా�
గల్ఫ్లో చిక్కుకుపోయిన తన కొడుకును ఇండియాకు రప్పించాలని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన కొపర్తి అభిలాష్ తల్లి సుమలత రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నది.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కమ్మునూర్ శివారులోని గోదావరి నీరు లేక వెలవెలబోతున్నది. ఏటా జూలై చివరి వారంలో కమ్మునూర్ గోదావరి తీరం వరద ప్రవాహంతో కళకళలాడుతుండేది.
ఆన్లైన్ గేమింగ్లో పెట్టుబడి పెట్టి నష్టపోయిన ఓ విద్యార్థి వాటిని తీర్చడానికి అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు దోపిడీకి పాల్పడి ఓ వృద్ధురాలిని హత్య చేయడానికి యత్నించి, చివరకు జైలు పాలయ్యాడు.
Collector B. Satyaprasad | మెట్పల్లి అర్బన్ కాలనీలో నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సెంటర్ తో పాటు కోరుట్ల పట్టణంలోని అల్లమయ్య గుట్ట వద్ద నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు.
స్టేట్ ర్యాంకింగ్ అండర్-15 సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన పాదం సాహిత్ సత్తా చాటాడు. హైదరాబాద్లో జరిగిన ఈ టోర్నీ 30-33 వెయిట్ కేటగిరీలో
దస్తురాబాద్ మండలంలోని భూత్కుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ గ్రామ శివారులోని మహాలక్ష్మి రైస్ మిల్ను గతేడాది అధికారులు బ్లాక్ లిస్టు(డిఫాల్ట్)లో పెట్టారు. ఇటీవల రైస్ మిల్లులో ఉన్న వే బ్రిడ్జ
చెట్లను నరికివేసినందుకు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల జరిమానాలు వేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో ప్రధాన రహదారి పక్కన ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ పరిధిలోని పది చెట్లను నరికిన నడ్పిరెడ్డ�
జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయ విస్తరణలో భాగంగా పరిహారం పెంపు విషయంలో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి దేవాలయ విస్తరణలో భాగంగా ఇండ్లు, స్థలాల కోల్పోతున్న నిర్వా�
కేఎం కుమార్.. జగిత్యాల జిల్లాలోని ఒక ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నడు. దాదాపు 18 ఏండ్ల సర్వీస్ను పూర్తి చేసుకున్నడు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నడు. వైద్యులు కొంత విశ్రాంతి తీ�
పెట్రోల్ ధరలు తగ్గించవచ్చు గానీ, ముందు వడ్లు, మక్కలు కొనే ముచ్చట చూడండి. వాటిని కాపాడండి’ అంటూ ఆర్టీసీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.