ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ప్రజాపాలన చేతకావడం లేదని, అన్ని వర్గాల వారిని మభ్యపెడుతూ తెలివిగా ముందుకెళ్తున్నాడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఎద్దేవా చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా �
మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఓ నియోజకవర్గానికి సంబంధించి రెండు మండలాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నాయి. ఈ రెండు మండలాల్లో నాలుగు ప్రధాన పదవులు ఉండగా, పదేండ్లుగా మూడు పదవులు (రెండు జడ్పీటీసీ, ఎంపీ�
బతుకమ్మ, దసరా పండుగలకైనా జీతాలివ్వండి మహాప్రభో.. అంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి సామాజిక ప్రభుత్వ దవాఖానలో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
Ganja Burnt | జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన 36 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన 35.96 కిలోల గంజాయిని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ దహనం చేసిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ కాంగ్రెస్ నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. బీసీల సంక్షేమానికి బీఆర్ఎస్ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని స�
రాఖీ పండగ పూట మత సామరస్యం వెల్లివిరిసింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలకేంద్రంలో ముస్లిం యువతి షాహినా బేగం శనివారం పలువురు యువకులకు రాఖీ కట్టింది. ‘అన్నా’ అంటూ స్వీటు తినిపించి అనుబంధాన్ని చాటుకున్న�
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల రైతుల పోరాటం ఫలించింది. ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఇటీవల కోరుట్ల-వేములవాడ రోడ్డుపై ధర్నా చేసి, కలెక్టర్ సత్యప్రసాద్కు వినతి పత్రం అందజేశారు.
యూరియా కోసం సొసైటీల వద్ద రైతులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పీఏసీఎస్ గోదాం వద్ద అన్నదాతలు శుక్రవారం ఉదయం నుంచి నిరీక్షించగా రాత్రి వేళ పంపిణీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులను వదిలిపెట్టి అధికారి పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్నా ఇందిరమ్మ ఇంటి పథకానికి నోచుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్�
బ్లడ్ క్యాన్సర్తో రెండేండ్లుగా పోరాడిన చిన్నారి అక్షిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేటకు చెందిన అన్నారపు మల్లయ్య-కరుణ దంపతుల