రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలకు తోడు ద్రోణి ప్రభావం కొనసాగుతున్నది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో రాబోయే వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప�
తాకట్టు పెట్టిన చెవికమ్మలు విడిపించి ఇవ్వాలని బావ దాడి చేయడంతో బావమరిది మరణించాడు. ఈ ఘటన జగిత్యాలలో చోటుచేసుకున్నది. జగిత్యాల టౌన్ ఎస్సై అబ్దుల్ రహీం తెలిపిన వివరాల ప్రకారం..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దయ్యిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల పట్టణం లో 14 జోన్లు, 121 సర్వే నంబ
జగిత్యాల టౌన్ను మోడల్గా మారుస్తామని, పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో రూ.41 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదివారం �
Tragedy news | ఇంట్లో ఒక మనిషి దూరమైతే ఆ వేదన వర్ణనాతీతం..! ఆ వ్యక్తి తాలూకూ జ్ఞాపకాలు పదేపదే గుర్తుకొస్తూ గుండెలు తరుక్కుపోతాయి..! మనసు భారమవుతుంది..! తన్నొకొచ్చే
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (త
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత కేసీఆర
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడికి లాటరీ రూపంలో జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన యువకుడు ఓగుల అజయ్ని ఈ అదృష్టం �
రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరికలు 15 నుంచి నైరుతి తిరోగమనంఅక్టోబర్, నవంబర్లో భారీ తుఫాన్లు! హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తూర్పు, మధ్య బంగాళాఖాతంలో బుధవారం వాయుగుండం ఏర్పడే అవ�
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం �
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం తెలంగాణ, ఏపీకి వాతావరణ కేంద్రం హెచ్చరికలు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగన్నది. బంగ
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెంద�