జగిత్యాల : ప్లాస్టిక్ నివారణ తోనే పారిశుధ్యం మెరుగవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14,15,16,32 వార్డులను సందర్శించి పారిశుధ్య పన
ఎవుసంలో తనకు వెన్నంటి నిలిచిన ఎద్దుకు కరెంట్ షాక్ తగలగా.. కాపాడబోయి ఎద్దుతోపాటు యజమాని సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్లో మంగళవారం చోటుచేసుకొన్నది.
జిల్లాలో త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.75 లక్షలతో చేపట్టిన రేడియాలజీ పరీక్షల కేంద్ర భవన నిర్మాణానికి జడ్పీ
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణాన�