రాష్ట్రంలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరికలు 15 నుంచి నైరుతి తిరోగమనంఅక్టోబర్, నవంబర్లో భారీ తుఫాన్లు! హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తూర్పు, మధ్య బంగాళాఖాతంలో బుధవారం వాయుగుండం ఏర్పడే అవ�
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి రైతు మృతి చెందాడు. ఈ విషాదక సంఘటన రాయికల్ మండలం ఇటిక్యాలలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడ్డం �
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం తెలంగాణ, ఏపీకి వాతావరణ కేంద్రం హెచ్చరికలు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగన్నది. బంగ
హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షాలకు వరద పోటెత్తింది. దీంతో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది భక్తులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. తెలంగాణకు చెంద�
జగిత్యాల : ప్లాస్టిక్ నివారణ తోనే పారిశుధ్యం మెరుగవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 14,15,16,32 వార్డులను సందర్శించి పారిశుధ్య పన
ఎవుసంలో తనకు వెన్నంటి నిలిచిన ఎద్దుకు కరెంట్ షాక్ తగలగా.. కాపాడబోయి ఎద్దుతోపాటు యజమాని సైతం ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్లో మంగళవారం చోటుచేసుకొన్నది.
జిల్లాలో త్వరలో రేడియాలజీ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.75 లక్షలతో చేపట్టిన రేడియాలజీ పరీక్షల కేంద్ర భవన నిర్మాణానికి జడ్పీ
జగిత్యాల : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మెట్పల్లి పట్టణాన�