చూస్తుంటే తొండలకు తెలంగాణపైనో, తెలంగాణ ప్రభుత్వంపైనో ఏదో కోపం వచ్చినట్టుంది. అందుకే ప్రాణాలను బలిపెట్టి మరీ రాష్ట్రంలో కరెంటు కట్ అయ్యేలా చేస్తున్నాయి.
ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఎందరో మందిని ప్రయోజకులుగా తీర్చిదిద్దిన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ కాలక్రమేణా శిథిలావస్థకు చేరింది.
నిర్మల్ సభలో రాహుల్గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ. 2500 ఇస్తున్నట్టు చెప్పారని, మరి జగిత్యాలలో ఎవరికైనా వచ్చాయా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.
Bajireddy Govardhan | రేవంత్రెడ్డి ఝూటాకోర్ ముఖ్యమం త్రి అని, తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. జగిత్యాల రూరల్�
Jagityala | కారులో(Car) అకస్మాత్తుగా మంటలు చెలరేడంతో(Fire broke) కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన జగిత్యాల(Jagityala) జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణ పేరిట డ్రామా మొదలు పెట్టిందని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ విమర్శించార�
Kondagattu | జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 83,91,502 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వెంకటేశ్ తెలిపారు.
Effigy Burnt | నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్(MP Aravind) ఏకపక్షం, అహంకారంతో తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ(BJP) సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన చిన్న కవితలతో మెరిపించి, సమాజ చైతన్యం కోసం పాటుపడిన అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వ సూర్యుడని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం అక్షర సూర్యుడు అలిశెట్టి జయంతి, వర్ధంతిని పురస�
Jagityala | చాలా పెళ్లిల్లు(marriages) అంగరంగవైభవంగా చేస్తుంటారు. అతిథులకు మర్యాదలో ఏ మాత్రం లోటు రాకుండా చూస్తుంటారు. ఎక్కడైనా లోటు వచ్చిందో.. పెళ్లిల్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా చిన్న లోటు పెళ్లి ఆగి�