Jagityala | కారులో(Car) అకస్మాత్తుగా మంటలు చెలరేడంతో(Fire broke) కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన జగిత్యాల(Jagityala) జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో గురువారం చోటు చేసుకుంది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణ పేరిట డ్రామా మొదలు పెట్టిందని జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ విమర్శించార�
Kondagattu | జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రూ. 83,91,502 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి టి. వెంకటేశ్ తెలిపారు.
Effigy Burnt | నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్(MP Aravind) ఏకపక్షం, అహంకారంతో తీసుకుంటున్న నిర్ణయాలపై బీజేపీ(BJP) సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తన చిన్న కవితలతో మెరిపించి, సమాజ చైతన్యం కోసం పాటుపడిన అలిశెట్టి ప్రభాకర్ మినీ కవిత్వ సూర్యుడని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం అక్షర సూర్యుడు అలిశెట్టి జయంతి, వర్ధంతిని పురస�
Jagityala | చాలా పెళ్లిల్లు(marriages) అంగరంగవైభవంగా చేస్తుంటారు. అతిథులకు మర్యాదలో ఏ మాత్రం లోటు రాకుండా చూస్తుంటారు. ఎక్కడైనా లోటు వచ్చిందో.. పెళ్లిల్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా చిన్న లోటు పెళ్లి ఆగి�
జగిత్యాల నియోజకవర్గం జైకొట్టింది.. దుబ్బాక దండుకట్టింది.. ఖానాపూర్ జనం హోరెత్తగా, వేములవాడ నీరాజనం పట్టింది. మొత్తంగా ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
జగిత్యాల నియోజకవర్గం నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. తొమ్మిదేండ్లుగా ప్రజారంజక పాలన అందిస్తూ అభివృద్ధి, సంక్షేమ
జగిత్యాల గులాబీమయమైంది. యుద్ధానికి వెళ్లే సైనికుల్లా ఉరకలు వేస్తూ వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో కిటకిటలాడింది. జిల్లా కేంద్రం శివారులోని చల్గల్ మార్కెట్ యార్డులో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ కార్
రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం కోస్తా ఆంధ్రకు దగ్గర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆవర్తనం శుక్ర�
మెగా జాబ్మేళాకు విశేష స్పందన వచ్చింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, వైద్యం తదితర రంగాలకు చెందిన 60 ప్రముఖ కంపనీలు పాల్గొనగా... 2,184 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 730 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
దేశంలోని, రాష్ట్రంలోని వ్యవసాయధారులైన రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి, బాహాటం, నిస్సింగుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోందని, రైతన్నలు గతంలో పడ్డ కష్టాలను ఒకసారి ఆలో�
Jagityala | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వృద్ధురాలు మృతి చెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. ఇబ్రహీంపట్నం మండలం గోదూరుకు చెందిన మెట్టు నర్సు (55) అనే మహిళ గ్రామ శివ