MLA Sanjay | మెట్పల్లి, ఏప్రిల్ 5: రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి 12వ ర్యాంకు దక్కింది. ఈ మేరకు ఆ సంస్థ సర్వే జాబి�
KARIMNAGAR | కార్పొరేషన్, ఏఫ్రిల్ 3 : ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవటానికి దరఖాస్తుదారులు ఆసక్తి చూపటంతో పెద్ద సంఖ్య�
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, ఇది ప్రజలు, మూగజీవాలను హింసించే పాలన అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. పదహారు నెలల రేవంత్ రెడ్డి పాలనలో విధ్వంసంతప్ప అభివృద్ధిలేదని మండిపడ్డారు.
Jagjivan Ram Statue | భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం, ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడే డాక్టర్ పేట భాస్కర�
KORUTLA | కోరుట్ల, మార్చి 29: కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రజలకు నిరంతరమైన వైద్య సేవల
Jagityala | బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ కూలీ(Migrant worker) నీటి సంపులో(Water sump) పడి అర్దాంతరంగా తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్లో చోటు చేసుకుంది.
Jeevan Reddy | రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్�
బడుగు, బలహీనవర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గురుకులాలపై పర్యవేక్షణ కరువవుతున్నది. ఏడాది క్రితం వరకు సాఫీగా నడిచినా ఆ పాఠశాలల్లో.. ఇప్పుడు అంతా అస్తవ్యస్తంగా మారుతున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాస్టర్ ప్లాన్లపై గందరగోళం నెలకొంది. ఓవైపు కొత్త మాస్టర్ ప్లాన్స్కు కసరత్తు చేస్తున్న తరుణంలోనే.. మరోవైపు ప్రభుత్వం ఇటీవల నలుదిశలా నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏ
Jagityala | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. అధికార కాంక్షతో అలవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఓడ ఎక్కే వరకు ఓడ మల్లయ్య ఓడ దిగాక బోడి మల్లయ్య అన్న చందంగా ఇ�
ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడలకు పోతున్నది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో నాలుగు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరీంనగర్, రాజన్న
Jeevan Reddy | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల కారణంగా తనలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్�
Madhu Yashki | కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్లో చేరుతున్నారని సంచలన వ్యాఖ�
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసమ్మతి నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించడంపై అసంతృప్తి వ్యక్తం చేయడంపై ఆయన �