పశువుల అక్రమ రవాణా నిర్వహించడానికి జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ మేరుకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులు ఆగ్రహించారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మొలకెత్తిన ధాన్యంతో పలుచోట్ల రోడ్డెక్కి ఆందోళనలకు దిగారు. కొనుగోళ్లలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంత
మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గురువారం మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతిని �
పీవోకే, పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేసిన క్షిపణి దాడులపై సబ్బండవర్గాల ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పహల్గాంలో మతం అడిగి 26 మంది ఉసురు తీసిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకోవడ�
సీనియర్ సిటీజేన్లకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షు
విద్యా, వైద్య రంగాల్లో దేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బీర్ పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఉమ్మడి కరీంనగర్ జి�
ఆదివారం (మే4న) నీట్ పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అనుమతిస్తారని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణకు జిల్లా పరిధ�
పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 98.20 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచినట్లు జిల్లా విద్యాధికారి రాము తెలిపారు. 11,849 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 11,636 మంది ఉత్తీర్ణులైనట్లు పేర�
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టినదే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండటమే దాని ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్ఘాటించారు.
MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 11:సంఘ సంస్కర్త, కుల వ్యవస్థ నిర్మూలనకు పాటుపడిన మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు యువతకు ఆదర్శనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం�
korutla Mla Sanjay | కోరుట్ల : ప్రజా రంజక పాలకుడు శ్రీరామచంద్రుడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం నిర్వహించిన శ్రీ స�
MLA Sanjay | మెట్పల్లి, ఏప్రిల్ 5: రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి 12వ ర్యాంకు దక్కింది. ఈ మేరకు ఆ సంస్థ సర్వే జాబి�
KARIMNAGAR | కార్పొరేషన్, ఏఫ్రిల్ 3 : ఎల్ఆర్ఎస్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భారీగా ఆదాయం వచ్చింది. రాష్ట్ర ప్రబుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకోవటానికి దరఖాస్తుదారులు ఆసక్తి చూపటంతో పెద్ద సంఖ్య�