మంత్రాల నెపంతోనే ఘటన! జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్: జగిత్యా ల జిల్లా కేంద్రంలో గురువారం దారుణం చోటుచేసుకొన్నది. దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్ర
CM Relief Fund | వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు 6 లక్షల రూపాయల విలువగల నిధులు మంజూరయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్..
ఎరువుల ధరల పెంపుతో పెనుభారం ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వె�
గుట్ట చదునుకు 13 కోట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ 700 కోట్లతో 100 ఎకరాల్లో ఏర్పాటు ఏటా 8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి త్వరలో శంకుస్థాపన: మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడి హైదరాబాద్, జనవరి 4 : జగిత్యాల జిల్లా ధర్మ
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం కేసీఆర్ను ఉరి తీయాలని,
Minister Koppula Eshwar | అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. పోడు భూముల పరిష్కారం, అడవుల పునరుజ్జీవనం తదితర అంశాలపై
జగిత్యాల : తెలంగాణ స్టోన్ క్రషర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7 అంబెలెన్స్లను బుధవారం మంత్రి కేటీఆర్కు అందజేశారు. రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగ�
జగిత్యాల : గ్రామీణ రోడ్ల నిర్మాణంలో ఇంజనీర్లు, గుత్తేదార్లు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. శనివారం మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్లో గ్రామీణ రహదార�
కోరుట్ల షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం | జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆనంద్ షాపింగ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక స
జగిత్యాల| జిల్లాలోని వెల్దుర్తిలో వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. జగిత్తాల రూరల్ మండలంలోని వెల్దుర్తిలో ఉన్న ఓ మురుగకాలువలో వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమ�
జగిత్యాల : జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 36 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. నేత్ర సమస్యలతో బాధపడుతున్న 36 మందికి జగిత్యాల పట్టణలోని పావని క�