తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఉత్తమ విద్యను అందిస్తున్నది. 1998లో ప్రారంభమైన ఈ కాలేజీ దినాదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉన్నత చదువులు అందించింది. వేలాది మంది విద్యార్థుల భవితకు బాటలు �
నాగలితో దమ్ము చేస్తూ.. కూలీలతో కలిసి నాటేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందడి చేశారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్లో గురువారం ‘వరినాట్ల సంబురాలు - మహిళా కూలీలతో మంత్రి’ అనే కొత్త కార్యక్రమానిక�
కేంద్ర ప్రభుత్వం పాలు, పాల ఉత్పత్తులపై పెంచిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తేయాల్సిందేనని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కిం
జిల్లావ్యాప్తంగా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు�
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొనియాడారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పేదోళ్లు పె�
దొంగనోట్లు మార్పిడి చేస్తూ ఐదుగురు సభ్యుల ముఠా జగిత్యాల పోలీసులకు చిక్కింది. వీరి వద్ద రూ.15 లక్షల నకిలీ, రూ.3 లక్షల అసలు నోట్లు దొరికాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన మేక శేఖర్ గతంలో
karimnagar | ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వానతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వానకు ఈదురుగాలులు తోడవడంతో పలుప్రాంతాల్లో విద్యుత్ నిలిచ�
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఉచిత శిక్షణకు సిద్ధమవుతున్నాయి. ఎస్టీ అభ్యర్థులకు సైతం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ
Children | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో విషాదం నెలకొన్నది. మండలంలోని తుమ్మెనాల గ్రామ చెరువులో ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. గుర్తించిన స్థానికులు చిన్నారుల కోసం గాలిస్తున్నారు.
కొండకోనల మధ్య వెలిసిన కొండగట్టు హనుమ క్షేత్రాల్లో ఆణిముత్యమై అలరారుతున్నది. ప్రకృతి రమణీయతతోపాటు, వనమూలికలకు నెలవుగా పేరుగాంచింది. దట్టమైన అడవుల మధ్య వెలిసిన ఈ క్షేత్రం శ్రావణ మాసం నుంచి వసంతం మధ్యకాల�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. అతిపెద్ద జాతరగా పేరుగాంచిన పెద్దాపూర్ మల్లన్నకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు సుమారు 60 వేలకు పైగ�
జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం పుణ్యాహవచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహతీర్థం తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ�