మెట్పల్లి| జిల్లాలోని మెట్పల్లిలో భారీ చోరీ జరిగింది. మెట్పల్లిలోని కళానగర్లో మూడు ఇండ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న మూడిండ్లలో చొరబడిన దుండగులు 41 తులాల బంగారు, వెండి ఆభరణాలు, రూ.40 లక్�
జగిత్యాల : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో రూ. 10 లక్ష వ్యయంతో సీసీ రోడ్డ�
క్రైం న్యూస్ | జగిత్యాల బల్దియాలో రెవెన్యూ సెక్షన్లో అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ అనూప్, బిల్ కలెక్టర్ అనిల్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేసినట్లు జగిత్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప
ట్వీట్ చేసిన వెంటనే స్పందించిన మంత్రికదిలిన ఎమ్మెల్యే, యంత్రాంగం తక్షణసాయం రూ.లక్ష అందజేత హైదరాబాద్(నమస్తే తెలంగాణ)/ మల్యాల, జూన్14: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో ఎప్పుడూ ముందుండే ఐటీశాఖ మంత్రి కేటీఆర్
ఇద్దరు దుర్మరణం | జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామశివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొని బాలుడితో సహా ఇద్దరు దుర్మరణం చెందారు.
ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ | జగిత్యాల పట్టణం మినీ స్టేడియంలో పట్టణ ప్రగతి నిధులు రూ.12లక్షలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు.
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మెట్పల్లిలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గ�
సొంతింటి కల| పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని �
ప్రతి గ్రామంలో ప్రత్యేక భవన నిర్మాణాలకు నిధులుచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్గంగాధర, మే 30: రాష్ట్రంలోని కుల సంఘాల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర�