వృద్ధురాలు| జిల్లాలో ధర్మపురి మండలంలో ప్రమాదవషాత్తు నీటిలో మునిగి ఓ వృద్ధురాలు మృతిచెందింది. ధర్మపురి మండలంలోని రాయపట్నం పుష్కర ఘాటు వద్దకు స్నానం చేయడానికి గుర్తుతెలియని వృద్దురాలు వ
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్జగిత్యాల విద్యానగర్, మే 21: కరోనా వైరస్ కట్టడికి అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య టెక్నో పాఠశాల ఆధ్వర్యంలో బ�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పోస్టర్ ఆవిష్కరణ.. జగిత్యాల, మే 12: రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యనందించడమే లక్ష్యంగా గురుకులాలను ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా
జగిత్యాల, మే 12 (నమస్తే, తెలంగాణ) : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మొదటి
జగిత్యాల, మే 12 ః ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు, లాక్డౌన్ సంబంధిత అంశాలపై కలెక్టర్ బుధవారం జూమ్లో వీడియో కాన్ఫరెన్స్ న�
కరోనాతో మహిళ మృతి అమెరికాలో కొడుకు, సింగపూర్లో కూతురు వీడియోకాల్లో అంత్యక్రియలు చూసి కన్నీరుమున్నీరు జగిత్యాల, మే 12 (నమస్తే తెలంగాణ): బంధాలను, అనుబంధాలను, మానవత్వాన్ని మంటగల్పిన కరోనా మహమ్మారి చివరికి �
వరంగల్ అర్బన్ : ఫేస్బుక్ స్నేహితులంతా కలిసి బ్లడ్ క్యాన్సర్ రోగికి రూ.1.03 లక్షలు ఆర్థికసాయం అందించారు. హన్మకొండకు చెందిన ల్యుకేమియా రోగి గంగాధారి జ్యోతి(38). ఈమె భర్త ప్రైవేటు టీచర్. పాఠశాల�
వృద్ధ దంపతుల ఆత్మహత్య | జగిత్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ క్యాంపులో ఆదివారం ఉదయం వృద్ధ దంపతులు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు తెలి�
ప్రతి గింజనూ కొంటాంరాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్వివిధ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల ప్రారంభంహుజూరాబాద్ రూరల్/ ఇల్లందకుంట/ జమ్మికుంట రూరల్, ఏప్రిల్ 21: రైతులు వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపో�
టాటా ఏస్| జిల్లాలోని కొడిమ్యాల మండలంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మండలంలోని ఆరెపల్లి వద్ద ఆటో, టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ఓ మహిళ మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.