జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాజారెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శనివారం �
జగిత్యాల : జిల్లాలోని కోరుట్ల పట్టణం మెట్పల్లి రోడ్డులో గల ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక యువ�
జగిత్యాల : జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా, రంగస్థల నటుడిగా, హిందీ మాస్టర్గా దివంగత మచ్చ గంగారాం అందించిన సేవలు మరువలేనివని వక్తలు కొనియాడారు.శనివారం మచ్చగంగారాం సంతాప సమావేశం స్థానికంగ�
మంత్రి కొప్పుల ఈశ్వర్వెల్గటూర్ మండలంలో పర్యటనపడకల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభంవెల్గటూర్, ఆగస్టు 4: అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సమ న్యాయం చేస్తున్నదని, వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్�
యువకులు మృతి | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మంత్రి కొప్పుల | ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆందోళన చెందవద్దు. ఊరూరా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ కొంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.
మంత్రి కొప్పుల | జిల్లాలోని వెల్గటూర్ మండలం పట్టణ పరిధిలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల, జాతర ఉత్సవాల్లో సంక్షేమ శాఖ మంత్రి వర్యులు కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
జగిత్యాల : అర్హులైన ప్రతి ఇంటికి ప్రభుత్వ సాయంఅందుతున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని పెగడపల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.2 కోట్ల 65 లక్షల అంచనా వ్యయ�