జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతులు, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అన్నారు. కథలాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ల పంప�
జగిత్యాల : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1,22,500 రూపా�
జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో గల పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత బాడీ ఫ్రీజర
జగిత్యాల : టీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రానికి చెందిన స్తంభంపల్లి హరి ప్రసాద్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. �
జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 14 మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన రూ.14 లక్షల 16వందల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్వార్టర్�
మల్లాపూర్, మార్చి 18: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రబోధించారు. పవిత్రమైన గోదావరి నది తీరం ఒడ్డున నెలకొల్పిన శ్రీ విశ్వేశ్వర మహపీఠం భవిష్యత్తులో
జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి తండ్రి రాజారెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు శనివారం �
జగిత్యాల : జిల్లాలోని కోరుట్ల పట్టణం మెట్పల్లి రోడ్డులో గల ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో పాటు స్థానిక యువ�
జగిత్యాల : జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా, రంగస్థల నటుడిగా, హిందీ మాస్టర్గా దివంగత మచ్చ గంగారాం అందించిన సేవలు మరువలేనివని వక్తలు కొనియాడారు.శనివారం మచ్చగంగారాం సంతాప సమావేశం స్థానికంగ�
మంత్రి కొప్పుల ఈశ్వర్వెల్గటూర్ మండలంలో పర్యటనపడకల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభంవెల్గటూర్, ఆగస్టు 4: అన్ని వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం సమ న్యాయం చేస్తున్నదని, వారి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్�
యువకులు మృతి | జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
మంత్రి కొప్పుల | ధాన్యం కొనుగోళ్లపై అన్నదాతలు ఆందోళన చెందవద్దు. ఊరూరా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజనూ కొంటామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.