జగిత్యాల : దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పలువురికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను గురువారం జగిత్యాల పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
జగిత్యాల : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే దళిత బంధు అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల మంగెల గ్రామానికి చెందిన రాస శంకర్, తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన సదాల అశోక్ కి దళిత �
జగిత్యాల : పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 20,21,37వ వార్డ్ లలో మున్సిపల్ ఛైర్పర్సన్ డ�
జగిత్యాల : దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్ప�
హైదరాబాద్ : జగిత్యాల నియోజక వర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిసి వ
జగిత్యాల మే 10: దళిత బంధు పథకాన్ని వినియోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని గొల్లపల్లి మండలంలో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూర�
జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సారంగాపుర
జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప�
జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి జయంతిని ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆలయ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మోల్యే ముఖ్య అతిథిగా హాజరయ్�
జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతులు, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అన్నారు. కథలాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ల పంప�
జగిత్యాల : ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంగా మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. ఆదివారం జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 1,22,500 రూపా�
జగిత్యాల : జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో గల పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎల్.ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహలత బాడీ ఫ్రీజర
జగిత్యాల : టీఆర్ఎస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి మండల కేంద్రానికి చెందిన స్తంభంపల్లి హరి ప్రసాద్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. �
జగిత్యాల : జగిత్యాల అర్బన్ మండలానికి చెందిన 14 మంది ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన రూ.14 లక్షల 16వందల విలువగల కల్యాణ లక్ష్మి చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఎమ్మెల్యే క్వార్టర్�
మల్లాపూర్, మార్చి 18: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని శ్రీ పీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ప్రబోధించారు. పవిత్రమైన గోదావరి నది తీరం ఒడ్డున నెలకొల్పిన శ్రీ విశ్వేశ్వర మహపీఠం భవిష్యత్తులో