జగిత్యాల : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు మంత్రి ఆదేశించారు. గతవారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నెలకొన్న �
జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని ధర్మపురి పట్టణం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. దీంతో గోదావరి పరివాక ప్రాంతాల్ల�
జగిత్యాల : భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, వర్షాలు, వరదలను లెక్క చేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన �
జగిత్యాల : జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ , రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి తదితర అంశాల పై కలెక
జగిత్యాల : ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణంలో సర్�
జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పెగడపల్లి మండలం నర్సింహులపేట, మేక వెంకయ్యపల్లి గ్రామాల్లో పర్యట�
జగిత్యాల : దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పలువురికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను గురువారం జగిత్యాల పట్టణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడ�
జగిత్యాల : దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే దళిత బంధు అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. బీర్పూర్ మండల మంగెల గ్రామానికి చెందిన రాస శంకర్, తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన సదాల అశోక్ కి దళిత �
జగిత్యాల : పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 20,21,37వ వార్డ్ లలో మున్సిపల్ ఛైర్పర్సన్ డ�
జగిత్యాల : దళిత బంధు దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్య స్థాపనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్ప�
హైదరాబాద్ : జగిత్యాల నియోజక వర్గ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హైదరాబాద్లోని మంత్రి నివాసంలో కలిసి వ
జగిత్యాల మే 10: దళిత బంధు పథకాన్ని వినియోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని గొల్లపల్లి మండలంలో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూర�
జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సారంగాపుర
జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 7వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప�
జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి జయంతిని ఘనంగా నిర్వహించాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఆదివారం కొండగట్టు ఆలయ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మోల్యే ముఖ్య అతిథిగా హాజరయ్�