MLA Sanjay Kumar | రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీల(RMPs) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.
Sanjay Kumar | జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్కేటింగ్ క్రీడాకారులను(Skating players) జగిత్యాల(Jagithyala) ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అభినందించారు.
MLA Sanjay Kumar | కుల సంఘాల కోసం నిర్మించిన భవనాలు సబ్బండ వర్గాలకు ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలుస్తున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.
MLA Sanjay Kumar | రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar)ను జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్కుమార్(MLA Sanjay Kumar) ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ స�
MLA Sanjay Kumar | దివ్యాగుల(Disabled) సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, దివ్యాంగుల కోసం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ను అందజేశారని జగిత్యాల (Jagithyala) ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్�
MLA Sanjay kumar | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా రాయికల్ మండల బోర్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రె
MLC Kavitha | నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో బీజీ బిజీ ఉండే ఎమ్మెల్సీ కవిత సామాన్య మహిళతో కలిసి సేదతీరారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం జిల్లాలో పర్యటించిన ఎమ్మ�
జగిత్యాల : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం జిల్లాలోని బుగ్గారం మండలంలో గల పెద్దమ్మ చెరువులో 70 వేల చేప పిల్లలను వదిలారు. ఈ సం
జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 14వ వార్డులో TUFIDC నిధు లతో నిర్మించిన కొత్తవాడ మున్నూరుకాపు సంఘం భవనాన్ని ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్:సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం కొత్త వాడ పాటశాలలో మరుగుదొడ్ల
జగిత్యాల : అభివృద్ధికి ఆకర్షితులయ్యే టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. గురువారం భూపతిపూర్ గ్రామంలోని బీజేపీ పార్టీకి చెందిన 20 మంది యువకులు ఎమ్మెల్యే క్వార్టర్స్�
జగిత్యాల : క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం పెంపొందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. ప్రఖ్యాత హాకీ క్రీడా కారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి( జాతీయ క్రీడా దినోత్సవం) సందర్భంగా జగిత్యాల పట
హైదరాబాద్ : దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు,హెచ్ఐ�