జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండల పోరండ్ల గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో రూ.23 లక్షలతో 300 మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి భూమి పూజ చే
జగిత్యాల : తెలంగాణలో రైతుల జీవన విధానం మారిందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం హుస్నాబాద్ గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి
జగిత్యాల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జగిత్యాల పట్టణానికి చెం
జగిత్యాల : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్ రూ.3 లక్షల ఎల్వోసీని అందజేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్ గ్రామానికి చెందిన అల్లెపు నరేష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధప
జగిత్యాల : సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా రాయికల్ మండల కిష్టంపేట్ గ్రామానికి చెందిన చల్ల సత్యనారాయణకి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన
జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కుల వృత్తులకు ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల పట్టణం 10వ వార్డులో గంగపుత్ర సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షల ప్రొ�
జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్ స్వచ్ఛందంగా చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని మల్యాల మండలంలో బీజేపీ పార్�
జగిత్యాల : వరద నీటిలో గల్లంతైన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ జమీర్ మృతదేహం ఆచూకీ దొరికింది. వాగు నుంచి ఒక కిలో మీటరు దూరంలో చెట్ల పొదల్లో జమీర్ మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి జమీర�
జగిత్యాల : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులకు మంత్రి ఆదేశించారు. గతవారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో నెలకొన్న �
జగిత్యాల : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తున్నది. జిల్లాలోని ధర్మపురి పట్టణం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. దీంతో గోదావరి పరివాక ప్రాంతాల్ల�
జగిత్యాల : భారీ వర్షాలకు ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, వర్షాలు, వరదలను లెక్క చేకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముంపునకు గురైన �
జగిత్యాల : జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారుల భూసేకరణ , రెవెన్యూ సదస్సుల నిర్వహణ, ధరణి తదితర అంశాల పై కలెక
జగిత్యాల : ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన కోరుట్ల పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణంలో సర్�
జగిత్యాల : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం జిల్లాలోని పెగడపల్లి మండలం నర్సింహులపేట, మేక వెంకయ్యపల్లి గ్రామాల్లో పర్యట�