జగిత్యాల : జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ నియోజకవర్గానికి చెందిన 25 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు చేశారు. జగిత్యాల పావని కంటి దవాఖానలో అపి,రోటరీ క్లబ్ సహకారంతో ఉచితంగా మందులు, కంటి అద్దాలు అందజేశారు.
కార్యక్రమంలో డా.విజయ్, నాయకులు, దవాఖాన సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.