దేశంలో అత్యున్నత స్థానమైన సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి (సీజేఐ)పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పులేరి రాము అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ది పనులే త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు దోహదపడుతుందని ఆ పార్టీ పెగడపల్లి మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డ�
మల్టీ పర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ, ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మపులి మల్లేశం డిమాండ్ చేశారు.