తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
MLA Sanjay Kumar | పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను బీఆర్ఎస్ కార్యకర్త నిలదీశాడు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే గులాబీ కండువా కప్పుకోవాలని డిమాండ్ చేస్తూ సంజయ్ కార్యక్రమానికి
రాయికల్ మండలంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఆలూరు, వీరాపూర్, ధర్మాజీ పేట్, తాట్లవాయి, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్�
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఉప ఎన్నిక వస్తే పార్టీ రెండుగా చీలే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.
అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాయికల్, మహితాపూర్ కి �
మహిళా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని డిపో ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినందున బుధవారం మహిళ
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం, బీర్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ ప్రజ�
మండలంలోని ఆర్పల్లి గ్రామానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పలు అభివృద్ధి పనులు మంజూరు చేయడం పట్ల మాజీ వైస్ఎంపీపీ, గ్రామ నాయకులు సోమవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజ
బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డాక్టర్ సంజయ్కుమార్, ఏడాది క్రితం సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరడం, తర్వాత నియోజకవర్గంలో రాజకీయాలు మారిపోవడంతో మాజీమంత్రి జీవన్రెడ్డి, ఆయన వర�
రైతులు కాలానికి అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలనీ, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం�