రాజకీయాల్లో ఆయారాం.. గయారాం నీచ సంస్కృతిని దేశంలో సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దుయ్యబట్టారు. 1970 ప్రాంతంలో హర్యానాలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ �
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ నుంచి పోవడంతో జగిత్యాల బీఆర్ఎస్కు పట్టిన శనిపోయినట్టయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. సంజయ్ కుమార్ వల�
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన పదవికి రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ సెక్రటరీకి తన రాజీనామా లేఖ అందజేయనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను పార్టీలో చేర్చ�
పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో ఏపాటి గౌరవం ఉందో మచ్చుకు ఈ ఉదంతం ఒకటి చాలు. రేవంత్రెడ్డి నాయకత్వంలో నిజమైన కాంగ్రెస్ నాయకులకు ఈ అవమానా
‘200 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి కండువా కప్పడం అవసరమా? ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైంది? నా సీనియారీటి, సిన్సియార్టీకి ఇచ్చే విలువ ఇదేనా? కార్యకర్తల కష్టాలు, మనోభావాలు అక్కర్లేదా?’
MLC Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్
Koppula Eshwar | కేసీఆర్, బీఆర్ఎస్ను ఎమ్మెల్యే సంజయ్కుమార్(MLA Sanjay Kumar) మోసం చేశారు. కష్ట కాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయ్ని జగిత్యాలలో తిరుగని వ్వమని మాజీ మంత్రి కొప�
MLA Sanjay Kumar | జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్(MLA Sanjay Kumar) కాంగ్రెస్ పార్టీలో చేరడంపై బీఆర్ఎస్ శ్రేణులు(BRS activists) భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని విధాల లబ్ధిపొంది ఎమ్మెల్యేగా గెలిచాక వ్యక్తిగత అవసరాల కోసం ప�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అలకబూనారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వ�
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పలు జిల్లాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు�