ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన కరీంనగర్లోని తన నివాసం లో మీడియాతో మాట్లాడారు.
కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెప్తున్నదని, ఈ సమావేశంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట�
‘నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నవో చెప్పు.. పార్టీ మారిన నీకు మాట్లాడేహక్కు లేదు.. రాజీనామా చేసే దమ్ముందా?’ అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్న�
కాంగ్రెస్ శాసనమండలి సభ్యుడు టి.జీవన్రెడ్డి తన అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఇటీవల తీవ్రంగా స్పందించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కూడా తెలిపారు. ‘రాష్ట్రంలో అసలు శాంతిభద్రతలు ఉన్నాయా?’ అని ఆయన సొంత ప్రభు�
బీఆర్ఎస్ను విడిచి సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకొన్నది ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాదా..? అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలి
జగిత్యాలలో ఈ నెల 22న స్థానిక కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో రాజకీయ కలకలాన్ని సృష్టించింది. గంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్ర�
ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కాంగ్రెస్కు కొత్త వివాదాలను తెచ్చిపెడుతున్నది. ఈ కమిటీల్లో చోటు కోసం పార్టీలో వివిధ వర్గాలు ‘ఢీ అంటే ఢీ’ అనే పరిస్థితి కనిపిస్తున్నది. అందులో భాగంగానే మెజార్టీ వార్డులు, డివిజన�
ఒక్కగానొక్క కొడుకు.. చదువులో చురుకు.. అని గురుకులానికి పంపిస్తే విగతజీవిగా మారాడు. పక్షం రోజుల క్రితమే ఓ విద్యార్థి మరణించినా.. గురుకుల పాఠశాల సిబ్బంది అదే నిర్లక్ష్యం చూపడంతో మరో ప్రాణం పోయిందని తల్లిదండ
రాజకీయాల్లో ఆయారాం.. గయారాం నీచ సంస్కృతిని దేశంలో సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దుయ్యబట్టారు. 1970 ప్రాంతంలో హర్యానాలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీ �
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ నుంచి పోవడంతో జగిత్యాల బీఆర్ఎస్కు పట్టిన శనిపోయినట్టయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. సంజయ్ కుమార్ వల�