రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని పలు జిల్లాల రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి, నిర్మల్ జిల్లాల రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు�
MLA Sanjay kumar | అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిచిన ధాన్యాన్ని(Stained grain) సర్కారు వెంటనే కొనుగోలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ డిమాండ్(MLA Sanjay kumar) చేశారు.
కాళేశ్వరంతోనే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కొంతమంది సీనియర్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తప్పుదోవ పట్టించారని, రైతులకు నీట�
MLA Sanjay Kumar | అంబేద్కర్ అభయ హస్తం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.
MLA Sanjay Kumar | రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీల(RMPs) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar) అన్నారు.
జిల్లా కేంద్రంలోని పావని కంటి దవాఖాన, ఆపి, రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ, పరిసర ప్రాంతాలకు చెందిన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు.