‘అది చేస్తాం.. ఇది చేస్తాం అని కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తోంది. వాళ్లు ఏదీ చేయరు. ఉన్నవి తొలగిస్తరు. కాంగ్రెస్ అంటేనే కర్షక వ్యతిరేకి. అభివృద్ధి నిరోధకి. రైతన్నకు పంట పెట్టుబడికి ఇచ్చే రైతు బంధు ఆపాలని ఈసీ
జాగృతి జగిత్యాల నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాలలో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా బతుకమ్మను పేర్చారు.
MLA Sanjay kumar | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా రాయికల్ మండల బోర్నపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రె
MLA Sanjay Kumar | పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో బస్తీ దవాఖాన, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల రూరల్ మండలం తాటి
జగిత్యాలలోని ధరూర్ క్యాంపులో గతేడాది సకల హంగులు, సౌకర్యాలతో మెడికల్ కాలేజీ గతేడాది నవంబర్ 15న ప్రారంభమైంది. మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు కాగానే ఎమ్మెల్యే సంజయ్
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను దగా చేసేందుకు రెడీ అవుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆ పార్టీ వైఖరేంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ల ముసుగ�
MLA Sanjay Kumar | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటకు చెందిన కాంగ్రెస
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, వారి అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో కొంత మంది మనం చేసిన పనులను వక్రీకరించి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా �
వారం రోజులుగా గెరువు లేకుండా ఏకధాటిగా వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నష్టం భారీగానే జరిగింది. పలువురి ఇండ్లు కూలిపోయాయి. పంటలూ దెబ్బతిన్నాయి.
ఈ చిత్రంలో కనిపిస్తున్నది సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలోని రోడ్డు. జగిత్యాల రూరల్ మండలంలోని బాలపల్లి, పొరండ్ల, శంకులపల్లి, సారంగాపూర్ మండలంలోని నాగునూర్, లచ్చక్కపేట, రంగపేట, రాయికల్ మండలంలోని ఆలూరు,
‘నాడు ఏండ్లకేండ్లు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రైతులకు చేసిందేమీ లేదు. కానీ, రాష్ట్రంలోఆనందంగా ఉన్న రైతును చూస్తే కండ్లు మండించుకుంటు న్నది. అన్నదాతలు సంబురంగా సాగు చేసుకుం టూ బాగుపడుతుంట�
MLA Sanjay Kumar | రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్( Mla Sanjay kumar ) వెల్లడించారు.
‘మీ కాంగ్రెస్ పాలనలో బీసీల కోసం ఏం చేసిన్రు? కనీసం ఒక్క ఏడాది కూడా బీసీలను ముఖ్యమంత్రిని చేశారా..? అసలు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి లేనేలేదు’ అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట