బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. జననేతకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ఉదయం నుంచే పట్టణ, మండల, గ్రామాల్లోని ఆలయాల్లో ప్రజలు, కార్యకర్త�
జగిత్యాల టౌన్ను మోడల్గా మారుస్తామని, పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో రూ.41 లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదివారం �
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు.
రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమా ర్ అన్నారు. పట్టణంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల, క్రీడల శాఖ ఆధ్వర్యం లో జిల్లాస
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (త
రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తే, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాలపై అర్థరహితమైన వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు.
తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో ఎన్నో మార్పులు వచ్చాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని పెంబట్ల, కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.1.16 క�
పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.